Adilabad | సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. బుధవారం కొనుగోళ్లను ప్రారంభించగా తేమ పేరిట మళ్లీ కొనుగోళ్లను నిలిపివేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Asifabad | పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం(Crop damage) అందలేదని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దిందా, కేతిని, చిత్తం గ్రామాలకు చెందిన 60 మందికి పైగా రైతు�
బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
కొనుగోలు కేం ద్రంలో కాంటా వేసి తరలించిన సోయాలను ఐదు రోజుల తర్వాత తిప్పి పంపడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జి ల్లా పొతంగల్ మండలంలోని హెగ్డోలి సొసైటీ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు.
జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, కర్షకులు డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయడంతోపాటు రైతుభ�
Adilabad | తేమ పేరిట సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు ఆదిలాబాద్(Adilabad )జిల్లా బేల మండలంలో ధర్నా(Farmers dharna) నిర్వహించారు.
మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం స్థానిక రైతువేదిక వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్ముక్ల మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసులు, స�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభంకాలే దు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటి
ఎకరాకు ఆరు వందల గజాల స్థలం నష్టపరిహారంగా ఇస్తామని రైతులను ఒప్పించి భూములు తీసుకున్న అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించి రెం డేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డార�
అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కందుకూరు మండల కేంద్రంలో శనివారం భారీ ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమవ్వ
రైతాంగ హామీ అమలుకోసం జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరానికి 15వేల రైతు భరోసా ఇవ్వాలని, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వ�
షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మహాధర్నాకు దిగారు. లింగంపేట మండలంలో గురువారం ఆందోళన చేపట్టారు. అన్నదాతలకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొర్రీలు లేకుండా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయాలని రేవల్లి తాసీల్దార్ కార్యాలయం, యూనియన్�
పాడి రైతులకు మంగళవారం రూ. 50 కోట్ల పాల బకాయిలను చెల్లిస్తామని విజయ డెయిరీ చేసిన ప్రకటన ఉత్తమాటగానే మిగిలిపోయింది. విజయ డెయిరీ ఎండీ ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం రాత్రి వరకు నయా పైసా కూడా రైతు ల ఖాతాల్లో జమ కా�