డంపింగ్యార్డును ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పచ్చని పంటపొలాలను నాశనంచేసి భావితరాల జీవితాలను బుగ్గిపాలు చేయవద్దంటూ ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్�
పూటకో మాట మార్చే కాంగ్రెస్ను నమ్మొద్దని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల �
సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారులో సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తలాపునా మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం�
ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని రైతన్నలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలుచేయకుండా అన్యాయం చేస్తూ రేవంత్రెడ్డి రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి అయ్యారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ
బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తే భయమెందుకని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో స�
Karne Prabhakar | అన్ని వర్గాల తరపున కేటీఆర్ గళం విప్పుతుంటే సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె కర్నె ప్రభాకర్ అన్నారు.
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల దోపిడీముఠా రాష్ట్రంలో భూదందాలక
రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాల్లో వేయకుండా, 4 వేలకు పింఛన్ పెంచకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని, ఆ�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ సర్వే నంబర్ 312లో ప్రభుత్వం ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు యత్నిస్తున్నది. దీంతో ఈ విషయమై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాము ఎన్నో ఏండ�
మండలంలోని అప్పాజిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు జరుపడం లేదని రైతులు గురువారం ధర్నా చేశారు. సీపీఎం మండల నాయకుడు పోలె సత్యనారాయణ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రాల్లో ధాన