పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ రైతులు ధర్నా చేశారు. స్టేషన్ఘన్పూర్ బీఎంసీ(బిల్క మిల్క్ కూలింగ్) యూనిట్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్ మండలాల రైతులు శుక్రవారం �
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర�
Farmers dharna | కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించ లేదని, గోల్మాల్ చేసిన అ
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలోని పలువురు వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. తొర్రూరు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు సోమవారం ధర్నా �
అధిక దిగుబడి వస్తుందని నమ్మించి నాసిరకం వరి విత్తనాలు అంటగట్టడంతో తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ధ�
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
Sangareddy | సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో(Jogipet) రైతులు విత్తనాల కోసం ధర్నా(Farmers dharna) చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లను లైన్ పెట్టి రైతుల పడిగాపులు కాశారు.
అకాల వర్షాలతో అన్నదాతలు గోస పడుతున్నరు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం కండ్ల ముందే తడిసిపోయి.. కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక కండ్ల నీళ్లు పెడుతున్నరు. మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావారణ శాఖ
కేసీఆర్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లను సకాలంలో అమ్ముకోలేక ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో �
Manthani | కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు.