అప్పుల బాధతో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్నాతండాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. జగ్నాత�
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం, నిర్మల్ మండలం వెంగ్వాపేట్, డ్యాంగాపూర్, చిట్యాల్, ముజ్గి, రత్నాపూర్కాండ్లీ, నీలాయిపేట్, మేడిపెల్లి గ్రామాల్లో పంటలు నేలకొరగడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నిర్మల్�
అప్పులు బాధ తో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన నాయికోటి కిష్టయ్య (55) రైతు. పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కోళ్లఫారాన్ని ఆర్నెళ్�
దిగుబడులు రాక, అప్పులు తీర్చలేక మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆదివారం జరిగింది. ఎస్సై అభినవ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ రాజబాపు(45) పలిమెల గ్రామం�
అప్పుల బాధలు భరించలేక ఓ కౌలు రైతు తనువు చాలించాడు. ఈ ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం కన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. దొమ్మాట స్వామి (35) కన్గల్ గ్రామానికి చెందిన పెద్దమాతర మల్లయ్య వద్ద మూడెకరాల భూ
రుణమాఫీ కాలేదని ఇటీవల దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్కు చెందిన రైతు సోలిపేట సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది.
భూమిలో తనకు రావాల్సిన వాటాను తన్నదమ్ములు తక్కువగా ఇచ్చారన్న మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్లో చోటుచేసుకుంది. రాజాపూర్కు చెందిన రేక�
అప్పుల బాధలు భరించలేక.. వాటిని తీర్చే మా ర్గం కనిపించక ఓ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో చో టుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్ము �
పంటలు పండక, అప్పుల తీరక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. వేలేరు మండలం శాలపల్లికి చెందిన దామెర అనిల్ కుమార్ (31) గ్రామంలో ఐద�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకోలు..
Farmer suicide | కాంగ్రెస్ ప్రజాపాలనలో(Congress) రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వానలు రాక, పెట్టుబడి లేక, సర్కారు భరోసా కానరాక ఉన్న అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుత
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాక.. పెట్టుబడి డబ్బులు మీదపడి రాజే�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన రైతు తాళ్లపల్లి సత్తయ్య (40) అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య ఎకరంతోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని, పెట్టుబడి కోసం రూ.10 లక్షల వర
సాగు దిగుబడులు రాక.. అప్పుల బాధ తీరక మనస్తాపంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కథనం ప్రకారం.. వేలేరు మండలం లో క్యాతండాకు చెందిన రైతు మురావత్ సాంబయ్య (34) రెండె�
కూతురు పెండ్లి, ఇల్లు కట్టడానికి చేసిన అప్పులు ఎకరన్నర భూమి అమ్మినా తీరలేదని ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకుని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి(హెచ్)లో చోటు చేసుకు�