రైతుబంధు సాయం రాకపోవడంతో అప్పులు తెచ్చి వరి సాగు చేశాడు. నీటి ఎద్దడి కారణంగా పొలం సరిగా పండక, దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆశించిన మేర దిగుబడులు రాక.. ఆర్థికంగా నష్టపోయిన ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకా రం. ఆసిఫాబాద్ మండలం బొందగూడ కు చ�
తెచ్చిన ఆప్పు తీరక.. సాగుచేసిన పంట ఎండిపోయి ఆ రైతు గుండె ఆగిపోయింది. అప్పుబారం ఎక్కువ కావడం.. పంటనష్టం వాటిల్లడంతో ఇంట్లో దూలానికి ఉరేసుకుని తనువు చాలించాడు. నిరుడు జూలైలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం పట్టించ�
ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతున్నది.కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నాటి సమైక్య రాష్ట్ర నాటి పరిస�
ఇది ఓ కౌలురైతు ఇంట కన్నీటిగాథ. మ్యాక శ్రీనివాస్ ఏడెకరాల భూమి కౌలుకు చేస్తే, రూ.8 లక్షల అప్పయింది. సాగునీటి కష్టాలు, పంట దిగుబడి నష్టాలతో ఒక కారు, అధిక వర్షాలతో పంటంతా పోయి ఇంకో కారు ఆ కౌలు రైతుకు నష్టాలే మిగ�
ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబానికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబీమాయే ఆదెరవు అయింది. కష్టకాలంలో రూ.5 లక్షల రైతుబీమా సొమ్ము ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అప్పులు భరించలేక తనువు చాలిం�
దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెం�
ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించ లేక శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవ్రావు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోగా.. ఆదివా�
KTR | ఆదిలాబాద్ రైతు జాదవ్ దేవ్రావ్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మ
సాగు కలిసి రాక.. అప్పులు తీర్చలేక ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడ్తియా నవీన్కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటున్న�
అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారు సోమ్లా తండాలో జరిగింది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్లాతండాకు చెందిన భూక్యా వెంకన్న (24)కు రె
డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ధర్నాలో ఉన్న రైతు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 55 ఏండ్ల రైతు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, గత మూడు వారాల వ్యవధిలో ఇది రెండో ఆత్మహత్యని రైతు
అప్పుల బాధ తాళలేక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్లో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఎస్సై లింగం తెలిపిన వివరా ల ప్రకారం.. తుజాల్పూర్కు చెందిన గొట్టిముక్కల యాదగిరి(52) వ్యవసాయం చేస్తూ, ప�
రైతుభరోసా రాక.. సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఝరి గ్రామానికి చెందిన రైతు గడ్డం పోతారెడ్డి (51)