ఆర్థిక ఇబ్బందులు రైతుకూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట చౌరస్తాలో చోటుచేసుకుంది. ధర్మాజీపేటకు చెందిన దివిటి నల్లగొండ(41) గ్రామంలో వ్యవసాయంతో ప�
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) తనకున్న రెండ�
పండించిన పంట దిగుబడి లేక, గిట్టుబాటు ధర రాక అప్పుల్లో కూరుకుపోయిన కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం చేపూరులో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివర�
సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పౌనూరుకు చెందిన మంతెన కుమ�
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన రైతు మడిపల్లి శ్రీన
వేసిన పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడలేదు. అటు పంటలసాగుకు, బోర్లు వేసేందుకు సుమారు రూ.7 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు నిలువునా ఎండిపోవడంతో అప
అప్పు చేసి పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సిరిసేడు గ్రామానికి వం
మామిడి దిగుబడి రాకపోవడం.. అప్పులు తీర్చే మార్గం లేక ఓ కౌలు రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తప�
Farmers Suicide | సాగునీరు అందక, పంటకు గి ట్టుబాటు ధర లేక ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన గుమ్మడిదల వెంకటయ్య (47) �
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలికి తెలిపిన వివరాల ప్రకారం, నిరుడు రాష్ట్రంలో 2,706 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే, రోజుకు సగ�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎడ్ల బండితో తన పొలానికి వెళ్లి చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.