వేసిన పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడలేదు. అటు పంటలసాగుకు, బోర్లు వేసేందుకు సుమారు రూ.7 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు నిలువునా ఎండిపోవడంతో అప
అప్పు చేసి పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సిరిసేడు గ్రామానికి వం
మామిడి దిగుబడి రాకపోవడం.. అప్పులు తీర్చే మార్గం లేక ఓ కౌలు రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తప�
Farmers Suicide | సాగునీరు అందక, పంటకు గి ట్టుబాటు ధర లేక ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన గుమ్మడిదల వెంకటయ్య (47) �
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలికి తెలిపిన వివరాల ప్రకారం, నిరుడు రాష్ట్రంలో 2,706 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే, రోజుకు సగ�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎడ్ల బండితో తన పొలానికి వెళ్లి చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫ్యూచర్ సిటీ కోసం వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే భూ బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన సుమారు పది మంది రైతులు పెట్రోల్ బాట
KTR | అసమర్ధ కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన రైతు స్వర్గీయ జెల్ల దేవయ్య కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం
విద్యుత్తు కోతలకు తోడు, సాగునీరు అందక పచ్చని పంటలు కండ్లముందే ఎండిపోతున్నా కాపాడుకోలేపోతున్న రైతుల గోసను, ఆవేదనను రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగ�
Nagurla Venkateshwarlu | అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన రైతు అరికాంతపు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోషన్ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు డ�