Farmer Suicide | అప్పుల భారంతో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో చోటు చేసుకున్నది.
అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మంజిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మృతికి కారకులను కఠినంగా శి
ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండి సేవ చేయాలని, ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పోరాడుదామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మేస్థితిలో లే�
‘ఇంతమట్టికీ నేను ఎవరి జోలికి పో లేదు.. రైతుగానే బతికిన.. రైతురాజ్యం వస్తే బాగుంటదని చెప్పి కాంగ్రెస్కి ఓటేశాను.. కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసినందుకు ఇదేనా నాకు న్యాయం.. నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు.
అదును దాటిపోతుండటంతోపాటు పంటపెట్టుబడి సాయం లేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన విఠలాచారి (54) నవాబ్పేట �
కాలం కలిసి రాక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లేశం (38) ఓ వ్యక్తి వద్ద భూ�
భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని రైతు పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన అన్నదమ్ములు ఖీరురాథోడ్, చందర్ మధ్య భూమ�
ఉరేసుకొని ఓ రైతు ఆ త్మహత్య చేసుకున్న ఘటన వెల్దండ మం డలం కంటోన్పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. కంటోన్పల్లికి చెందిన కేశమ ని రైతు మల్లేశ్గౌడ్ (38) వ్యవసాయమే ఆధారంగా జీవ�