ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక.. అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చి�
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన రైతు రఘుపతిని పొట్టన పెట్టుకున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు వద్ద తీసుకున�
Janagama | జనగామ జిల్లాలో రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన బరిగెల ప్రశాంత్ (28) ఏడు ఎకరాల భూమిని కౌల�
పేరుకే రెండున్నరల ఎకరాల భూమి.. చెరువు అలుగుపడినప్పుడల్లా వర ద ముంపులోనే పంటలు.. ఫలితం చేలో క్రమేపి దమ్ముపోతూ దిగుబడి నానాటికి తగ్గుముఖం.. అయినా గుండెల నిండా ఆశలు నింపుకొన్న ఆ రైతు.. గీతకార్మిక వృత్తికి తోడు
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని దంతాలపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై అభినవ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాస�
పంటలు చేతికి రాక.. అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య పదుల సంఖ్యలో రైతులు బలవన్మరణం చెందారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కెర బాలరాజు(38) తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి, మక్
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం పల్గుల గ్రామానికి చెందిన పాలిశెట్టి మొండయ్య (46) తనకున్న ఐదెకరాల భూమిలో 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు.
ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలంలోని పిప్పల్కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడిపెల్లి రమేశ్ (50) పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని �
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక