చండీగఢ్: ఒక గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. పంజాబ్లోని లూధియానాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన జరిగింది. కొందరు వలస కార్మికులు టి�
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ న
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికపై లైంగిక దాడి జరిగింది. నిందితుల వేధింపులతో గాయపడిన బాలిక ఆదివారం మరణించింది. ఈ ఘటనలో ప్రధాన నింది
‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవ�
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
Whatsapp | ముప్పై ఏండ్ల క్రితం… ఇల్లు ఎంత ఇరుకుగా ఉన్నా, మూడు తరాలూ కలిసి ఉండేవి. ప్రయాణం ఎంత కష్టమైనా, బంధువుల రాకపోకలు సాగేవి. ఆదాయపు లెక్కలు లేకుండా అనుబంధాలు కొనసాగేవి! అప్పట్లో సలహా ఇచ్చేందుకు, కష్టంలో ఓదా�
ప్రమాదంలో చనిపోయిన సహచరుడికి అండగా నిలి చి పెద్ద మనను చాటుకొన్నారు 2009 బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్అయిన ఈ బ్యాచ్ సభ్యుల్లో పంపన ఈశ్వర్రావు
బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�
కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల
ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎన్జ్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్
అమరావతి : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడురోజుల పాటు నిర్వహించుకునే ఈ పండుగల్లో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబం రెండోరోజు సంక్రాంతిని ఉల్లాస�