ప్రమాదంలో చనిపోయిన సహచరుడికి అండగా నిలి చి పెద్ద మనను చాటుకొన్నారు 2009 బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్అయిన ఈ బ్యాచ్ సభ్యుల్లో పంపన ఈశ్వర్రావు
బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�
కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల
ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎన్జ్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్
అమరావతి : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడురోజుల పాటు నిర్వహించుకునే ఈ పండుగల్లో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబం రెండోరోజు సంక్రాంతిని ఉల్లాస�
అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని త
చాంద్రాయణగుట్ట : ఓ యువతి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడ జహాంగీరాబాద్కు చెందిన సానా బేగం (20) ఈ నెల 5
సీనియర్ కథానాయిక మీనా కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా వుండాలని ఆమె కోరారు. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటిక�
అమరావతి : ప్రమాదవశాత్తు గ్యాస్లీకై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన అబ్బాస్ కుటుంబం ఆదివా�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ సినీనటుడు నారా రోహిత్ ఆదివారం నారావారిపల్లెలో నిరసన తెలిపారు. ముందుగా చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత �
బెంగళూరు: కరోనా నెగిటివ్ను ధృవీకరించే ఆర్టీపీసీఆర్ చెల్లుబాటు నిమిషం ముందు ముగిసింది. దీంతో ఒక కుటుంబాన్ని విమానంలోకి ప్రవేశించనీయలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. భారత్ నుంచి దుబాయ్�
అమరావతి : అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. కావాలంటే సభా రికార్డులను పరిశీలించుకోవచ్చని ఆయన స�
పెండ్లంటే నూరేండ్ల పంట అని కొందరు.. కాదు మంట అని మరికొందరు.. ఇలా ఎవరి అభిప్రాయం వారిది. కానీ అర్థం చేసుకునే దంపతులకు మాత్రం నిత్యం పంటే అని ఇంకొందరి మాట. అయితే ఈ గమనంలో భార్యాభర్తలు ఓపికతో ఉండాల్సిందేనని అం�