నా వయసు పద్దెనిమిది. కాలేజీ విద్యార్థిని. నాదొక ఇబ్బందికర పరిస్థితి. మా ఇంట్లో ఎవరూ మాంసాహారం ముట్టరు. మడి, ఆచారం ఎక్కువ. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వంటల్లో వాడం. అలాంటి ఆహారాన్ని బయటి నుంచి ఆర్డర్ చేయడాన
చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగాల్లో పని చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, చర్మకారులు, రజకులు, దర్జీలు, చేనేత, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, స్వర్ణకారులు, చిరు వ్యాపారులు, కల్లు గీత, బీడీ, రిక్షా, ప�
‘మునుగోడు ప్రజలు నా కుటుంబ సభ్యులు. నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత పాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజల కాళ్లు కడుగుతా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరు మండలంలోని ఉడు�
భారతీయ వివాహ వ్యవస్థపై తనకెంతో గౌరవముందని, పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నది తన అభిమతమని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా.
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అవమానం పాలయ్యామని కృంగిపోలేదు.. కుటుంబ పరిస్థితులు చూసి మానసిక వొత్తిడికి గురి కాలేదు... ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఆందోళన చెందలేదు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి అన్నిత�
రూ. లక్ష అందజేసిన గీత పారిశ్రామిక సంఘం బాధ్యులు కోల్సిటీ, సెప్టెంబర్ 3: ఆపదలో ఉన్న కుటుంబానికి గోదావరిఖనికి చెందిన గీత పారిశ్రామిక సహకార సంఘం అండగా నిలిచింది. ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలో ఉన్న తోటి స�
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కు�