ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అవమానం పాలయ్యామని కృంగిపోలేదు.. కుటుంబ పరిస్థితులు చూసి మానసిక వొత్తిడికి గురి కాలేదు... ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఆందోళన చెందలేదు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి అన్నిత�
రూ. లక్ష అందజేసిన గీత పారిశ్రామిక సంఘం బాధ్యులు కోల్సిటీ, సెప్టెంబర్ 3: ఆపదలో ఉన్న కుటుంబానికి గోదావరిఖనికి చెందిన గీత పారిశ్రామిక సహకార సంఘం అండగా నిలిచింది. ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలో ఉన్న తోటి స�
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కు�
న్యూఢిల్లీ: భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిన ఘటనలో మరణించిన పైలట్ కుటుంబానికి విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం సాయం
కార్యకర్తల కుటుంబాలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యక�
లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి న్యాలకొండన్నపల్లికి చెందిన రైతు పిట్టల
అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�