స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప
సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు దివంగత శెట్టె మల్లేశం కుటుంబానికి రూ.16.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మల్లేశం ఇటీవల దారుణహత్యకు గురైన వ�
మొదటి కాన్పు లో ఆడ పిల్ల పుట్టడంతో కుటుంబ సభ్యులు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సింగిరెడ్డి రాములు కుమార్తె రజితకు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెం�
భువనగిరి పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు తాగుడుకు బానిసై భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి రోజు వేధించసాగాడు. తల్లిదండ్రులను కాదని వచ్చిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. స�
అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంచాని నర్సింహరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సింహ్మరెడ్డి స్వగ్రామం కుమ్మరిగూడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పర�
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. కొడుకు పెండ్లి కావడంలేదని మనస్తాపం చెందిన తల్లి గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మరో సంఘటనలో.. తల్లి మరణంతో మనస్తాపం చెందిన కూతు�
మేజిస్ట్రేట్ సమక్షంలో అక్కడ తవ్వించి మూడు అస్థిపంజరాలను పోలీసులు వెలికితీయించారు. చాలా కాలంగా ఉన్న భూ వివాదం నేపథ్యంలో జరిగిన ముగ్గురి హత్యలో ఏడుగురి పాత్ర ఉందని తెలిపారు.
ఉమ్మడి కుటుంబం.. ప్రస్తుతం అరుదుగా వినిపిస్తున్న పదం. సమాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ కాలం గడిపే ఈ రోజుల్లో.. ఇరవై మందికి పైగా కలిసి ఓ ఇంట్లో ఉండడం నిజంగా గొప్ప విషయం.
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించింది.
హైదరాబాద్ను పాకిస్థాన్తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్�
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.