PPE Kits | ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ క�
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమార�
Divorce | కేవలం ఐదు రూపాయల కుర్కురే వల్ల వచ్చిన వివాదం భార్యాభర్తల దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టింది. తనకు కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకులు ఇచ్చేంద�
Family in car chased | అర్ధరాత్రి వేళ కారులో ప్రయాణించిన కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. వారి కారు మిర్రర్ను ఢీకొట్టిన మరో కారులోని వ్యక్తులు అనంతరం వెంబడించారు. కారును క్రాస్ చేసిన తర్వాత అందులోంచి ముగ్గురు వ్�
మంగళూరు సోయగం పూజాహెగ్డే సరికొత్త ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది.
Smart Cards To Inmates | కుటుంబంతో టచ్తో ఉండేందుకు జైలులో ఉన్న ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. దీని ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు
ఐదుగురు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి 15 గుంటల భూమి. అందులో తన వాటా 3 గుంటలు. ఈ భూమిని తన పేరుపై చేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాడు. తనకు నలుగురు ఆడపిల్లలు.
PM Modi: 140 కోట్ల మంది దేశ ప్రజలే తన కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని �
queer couple | ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకొనేందుకు అతడి కుటుంబం నిరాకరించింది. అయితే అతడి మృతదేహాన్ని తనకు అప్పగించాలని కోరుతూ స్వలింగ భాగస్వామి కోర్టును ఆశ్రయించాడు.
Family Shot Dead By Relatives | ముగ్గురు కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులు తుపాకీతో కాల్పులు జరిపి చంపారు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి, అతడి భార్య, కుమారుడు ఈ సంఘటనలో మరణించారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క�
land for job scam | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
woman killed by family for marrying Dalit | దళిత యువకుడు, హిందూ యువతి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆ మహిళను హత్య చేశారు. (woman killed by family for marrying Dalit) గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. దళిత యువకుడి ఫిర్యాదుతో 11 మ�