Hamas ‘execute’ Israeli girl | కుటుంబం ఎదుటే ఇజ్రాయిల్ అమ్మాయిని హమాస్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. (Hamas ‘execute’ Israeli girl) ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఇజ్రాయిలీ కుటుంబం భయంతో వణికిపోయింది. మిగతా ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్�
ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప�
man sets family ablaze | నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు. (man sets family ablaze) ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా కాలిన గాయాలైన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మరణించారు.
తమ్ముడు సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీస్తూ, ఫ్యాన్కు ఉరివేసుకుంది. నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసిం�
Balagam Movie | బంధుత్వాల విలువను చాటిచెప్పిన బలగం సినిమా మరో కుటుంబంలో మార్పు తీసుకొచ్చింది. చిన్న చిన్న కారణాలతో దూరమైన అన్నదమ్ములు ఎంతోమందిని కలిపిన ఈ సినిమా చూసి దూరమైన బంధువులు మళ్లీ కలిశారు. దాదాపు 156 మంది క�
Family Kills Couple | యువ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబం తన కుమారుడ్ని హత్య చేసినట్లు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘ
Mother's Day | కుటుంబం ఓ దేశమైతే.. ఇల్లు పార్లమెంట్ అయితే.. అమ్మ ప్రధానమంత్రి. నాన్న రాచముద్రలు వేసే రాష్ట్రపతి. బాబాయి సర్వసైన్యాధ్యక్షుడు. తాతయ్యలు-నానమ్మ, అమ్మమ్మ గౌరవ సలహాదారులు. చిన్నమ్మలు, అత్తయ్యలు ఆంతరంగిక
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిని ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా(Tirupati) శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనర
2022, డిసెంబర్ నెల. రాత్రి ఏడుగాక ముందే శిమ్మ శీకటైంది. మబ్బుల కుర్సిన మంచు ఇట్ల ఇంకిపోయిందో లేదో.. మళ్లా సలి షురువైంది. ‘పగటీలి వోయిండు, ఇంకా రాకపాయెనేమె పూజ మీ డాడీ’ అని నా పెద్దబిడ్డను అడుగుతనే ఉన్నా.. ఇంతల ర
మెడికో ప్రీతి కుటుంబానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అండగా నిలిచారు. ఇటీవల ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి రూ.20 లక్ష�
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�