అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంచాని నర్సింహరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సింహ్మరెడ్డి స్వగ్రామం కుమ్మరిగూడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పర�
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. కొడుకు పెండ్లి కావడంలేదని మనస్తాపం చెందిన తల్లి గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మరో సంఘటనలో.. తల్లి మరణంతో మనస్తాపం చెందిన కూతు�
మేజిస్ట్రేట్ సమక్షంలో అక్కడ తవ్వించి మూడు అస్థిపంజరాలను పోలీసులు వెలికితీయించారు. చాలా కాలంగా ఉన్న భూ వివాదం నేపథ్యంలో జరిగిన ముగ్గురి హత్యలో ఏడుగురి పాత్ర ఉందని తెలిపారు.
ఉమ్మడి కుటుంబం.. ప్రస్తుతం అరుదుగా వినిపిస్తున్న పదం. సమాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ కాలం గడిపే ఈ రోజుల్లో.. ఇరవై మందికి పైగా కలిసి ఓ ఇంట్లో ఉండడం నిజంగా గొప్ప విషయం.
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించింది.
హైదరాబాద్ను పాకిస్థాన్తో పోల్చిన వైఎస్ షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు ఎక్కడిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. షర్మిలది మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసిన కుటుం బం అని విమర్శించారు. షర్�
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర
ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీశ్కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ కొండ
పెండ్లి షాపింగ్కు సంతోషంగా వెళ్లిన ఆ ముగ్గురు విగతజీవులుగా ఇంటికి చేరడం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద జాతీయ రహదారి మూలమలుపులో లారీ రూపంలో �
ఇంటి పనుల్లో సాయంగా ఉండే మహిళ బర్త్డేను ఆ ఇంటి సభ్యులు సెలబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�