వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర
ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీశ్కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ కొండ
పెండ్లి షాపింగ్కు సంతోషంగా వెళ్లిన ఆ ముగ్గురు విగతజీవులుగా ఇంటికి చేరడం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద జాతీయ రహదారి మూలమలుపులో లారీ రూపంలో �
ఇంటి పనుల్లో సాయంగా ఉండే మహిళ బర్త్డేను ఆ ఇంటి సభ్యులు సెలబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
నా వయసు పద్దెనిమిది. కాలేజీ విద్యార్థిని. నాదొక ఇబ్బందికర పరిస్థితి. మా ఇంట్లో ఎవరూ మాంసాహారం ముట్టరు. మడి, ఆచారం ఎక్కువ. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వంటల్లో వాడం. అలాంటి ఆహారాన్ని బయటి నుంచి ఆర్డర్ చేయడాన
చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగాల్లో పని చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, చర్మకారులు, రజకులు, దర్జీలు, చేనేత, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, స్వర్ణకారులు, చిరు వ్యాపారులు, కల్లు గీత, బీడీ, రిక్షా, ప�
‘మునుగోడు ప్రజలు నా కుటుంబ సభ్యులు. నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత పాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజల కాళ్లు కడుగుతా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరు మండలంలోని ఉడు�
భారతీయ వివాహ వ్యవస్థపై తనకెంతో గౌరవముందని, పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నది తన అభిమతమని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తమన్నా.