గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీ
అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెల రోజులకు ముందున్న కూరగాయలు, పండ్ల రేట్లు ప్రస్తుతం అమాంతం రెట్టింపయ్యాయి. గతంలో రూ.80 నుంచి రూ.100 మధ్య ఉన్న వంట న
పనులు కరువైన తమకు తెలంగాణ రాష్ట్రం అమ్మలా ఆదుకుంటున్నది. కడుపునిండా తిండి, చేతినిండా పనిదొరుకుతున్నదని వలసజీవులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి రాష్ర్టాల్లో కూలీ కూడా దొరకకపోవడంతో తెలంగాణకు వ
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు �
చండీగఢ్: ఒక గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. పంజాబ్లోని లూధియానాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన జరిగింది. కొందరు వలస కార్మికులు టి�
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ న
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికపై లైంగిక దాడి జరిగింది. నిందితుల వేధింపులతో గాయపడిన బాలిక ఆదివారం మరణించింది. ఈ ఘటనలో ప్రధాన నింది
‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవ�
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రంగాపురంలో ఆదివారం విషాదంనింపింది
Whatsapp | ముప్పై ఏండ్ల క్రితం… ఇల్లు ఎంత ఇరుకుగా ఉన్నా, మూడు తరాలూ కలిసి ఉండేవి. ప్రయాణం ఎంత కష్టమైనా, బంధువుల రాకపోకలు సాగేవి. ఆదాయపు లెక్కలు లేకుండా అనుబంధాలు కొనసాగేవి! అప్పట్లో సలహా ఇచ్చేందుకు, కష్టంలో ఓదా�