అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని త
చాంద్రాయణగుట్ట : ఓ యువతి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడ జహాంగీరాబాద్కు చెందిన సానా బేగం (20) ఈ నెల 5
సీనియర్ కథానాయిక మీనా కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా వుండాలని ఆమె కోరారు. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటిక�
అమరావతి : ప్రమాదవశాత్తు గ్యాస్లీకై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన అబ్బాస్ కుటుంబం ఆదివా�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ సినీనటుడు నారా రోహిత్ ఆదివారం నారావారిపల్లెలో నిరసన తెలిపారు. ముందుగా చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత �
బెంగళూరు: కరోనా నెగిటివ్ను ధృవీకరించే ఆర్టీపీసీఆర్ చెల్లుబాటు నిమిషం ముందు ముగిసింది. దీంతో ఒక కుటుంబాన్ని విమానంలోకి ప్రవేశించనీయలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. భారత్ నుంచి దుబాయ్�
అమరావతి : అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. కావాలంటే సభా రికార్డులను పరిశీలించుకోవచ్చని ఆయన స�
పెండ్లంటే నూరేండ్ల పంట అని కొందరు.. కాదు మంట అని మరికొందరు.. ఇలా ఎవరి అభిప్రాయం వారిది. కానీ అర్థం చేసుకునే దంపతులకు మాత్రం నిత్యం పంటే అని ఇంకొందరి మాట. అయితే ఈ గమనంలో భార్యాభర్తలు ఓపికతో ఉండాల్సిందేనని అం�
బీజింగ్: ఒక కారు కొండ అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లింది. అందులోని ఒక మహిళ తృటిలో జంప్ చేసింది. కాగా, కారు లోపలే ఉన్న మరో మహిళ కూడా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. ఒళ్లు జలద�
టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేష్ చాలా సంవత్సరాల తర్వాత నాంది చిత్రంతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో
ఆత్మహత్య| ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలుకు చెందిన ప్రతాప్, హేమలత దంపతులు. వారికి కుమారుడు జయంత్, కూతురు రిషిత ఉన్నార
కరోనా వలన అందరి పరిస్థితి అయోమయంగా మారింది. పెద్దవాళ్లకు పనిలేక,చిన్న పిల్లలకు స్కూల్ లేక పరిస్థితులు అద్వాన్నంగా మారాయి. కొద్ది రోజులుగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పటికీ వాటి ద్వ�
అర్థం చేసుకుంటే.. జీవితం పదిలం కొవిడ్ పరిస్థితులతో దంపతుల్లో పెరుగుతున్న ఒత్తిడి బలహీనపడుతున్న బంధాలు చిన్న చిన్న కారణాలకే ఘర్షణ పనిభారంతో సతమతమవుతున్న మహిళా ఉద్యోగులు భార్యాభర్తలు తమ విధుల్లో సహకరి�