బీజింగ్: ఒక కారు కొండ అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లింది. అందులోని ఒక మహిళ తృటిలో జంప్ చేసింది. కాగా, కారు లోపలే ఉన్న మరో మహిళ కూడా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. ఒళ్లు జలద�
టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేష్ చాలా సంవత్సరాల తర్వాత నాంది చిత్రంతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో
ఆత్మహత్య| ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కేటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలుకు చెందిన ప్రతాప్, హేమలత దంపతులు. వారికి కుమారుడు జయంత్, కూతురు రిషిత ఉన్నార
కరోనా వలన అందరి పరిస్థితి అయోమయంగా మారింది. పెద్దవాళ్లకు పనిలేక,చిన్న పిల్లలకు స్కూల్ లేక పరిస్థితులు అద్వాన్నంగా మారాయి. కొద్ది రోజులుగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పటికీ వాటి ద్వ�
అర్థం చేసుకుంటే.. జీవితం పదిలం కొవిడ్ పరిస్థితులతో దంపతుల్లో పెరుగుతున్న ఒత్తిడి బలహీనపడుతున్న బంధాలు చిన్న చిన్న కారణాలకే ఘర్షణ పనిభారంతో సతమతమవుతున్న మహిళా ఉద్యోగులు భార్యాభర్తలు తమ విధుల్లో సహకరి�
యాంకర్గా, నటిగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. నటనతో పాటు గ్లామర్తో అశేష ప్రేక్షకాదరణ పొందిన అనసూయ కరోనా వలన తన బర్త్ డే వేడుకలని ఇంట్లోనే కుటుంబ స�
బుల్లితెరతో ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన సురేఖా వాణి ఆ తర్వాత మెల్లమెల్లగా వెండితెర అవకాశాలు అందుకుంది. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో ఎన్నో ఆఫర్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్�
న్యూఢిల్లీ: కరోనా సోకిన వృద్ధుడ్ని ఒక కుటుంబం ఇంట్లో ఒంటరిగా వదిలేసింది. ఆయన కుమార్తె సమాచారంతో స్పందించిన పోలీసులు అతడ్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ము
లారీ ఢీకొని సర్పంచ్ కుటుంబం దుర్మరణందంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి నిడమనూరు, ఏప్రిల్ 2 : బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర మాదానికి గురవగా.. దంపతులు సహా ఇద్దరు బిడ్డలు దుర్మరణ�
ఖమ్మం : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం అందజేసి ఆదుకుంది. నిరుడు అక్టోబర్ నెలలో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రా