‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్సిరీస్తో అగ్ర కథానాయిక తమన్నా పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. వరుస ఇంటర్వ్యూల్లో ఈ భామ చెబుతున్న విషయాలు హాట్టాపిక్గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ భామ తెలుగ�
హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఇరాక్ పర్యటనకు వెళ్లారు. కర్బలాలో నవాసా రసూల్ హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయనో ఎమ్మెల్యే.. ఆయన భార్యకు టికెట్, మరొకరు ఎంపీ.. ఆయన కోడలికి టికెట్, ఇంకొకరు మాజీ మంత్రి.. ఆయన కొడుకుకు టికెట్. బీజేపీ విడుదల చేసిన కర్ణాటక అభ్యర్థుల మూడో లిస్టులో వారసుల జాబితా ఇది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించిన భార్య, ఆమె ప్రియుడే హంతకులుగా పోలీసులు భావించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. అవి చేతిలో లేనిదే చాలా మందికి క్షణం గడవటం లేదు. దీంతో ఎంతో మంది స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. కానీ, వాటి వినియోగం అధికమ
Badaun death sentence:ఉత్తరప్రదేశ్లోని బద్వాన్ జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి మరణశిక్షను విధించింది. 2017లో జరిగిన ఓ మర్డర్ కేసు విషయంలో కోర్టు ఆ తీర్పును ఇచ్చింది.
కోల్కతా: బాలికతో సహా నలుగురు కుటుంబ సభ్యులను భార్యాభర్తలు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సమీపంలో ఈ దారుణం జరిగింది. దేబ్రాజ్ ఘోష్, అతడి సోదరుడు దేబాసిస్ ఘోష్ కలిసి హౌరాలోని పూర్వీకులకు చె�
Ludhiana | పంజాబ్లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని
Gas leak | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పాత పాల్వంచ తూర్పు బజార్లో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో (Gas leak) కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లి వచ్చారు. బుధవారం జ్వరం రాగా కొవిడ్ టెస్ట్ చేయించగా డీఎంహెచ్వో డాక్టర్ కోటాచల�