ఇటీవల మృతి చెందిన సాయికుమార్ కుటుంబానికి న్యా యం చేయాలంటూ సోమవారం కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కాగజ్నగర్ మండలం నామనగర్కు చెందిన సాయి, ఓ యువతి కొంతకా�
జగిత్యాల జిల్లాలోని అంబారిపేటకు చెందిన గోపు రాధ (38) గృహిణి. ఆమెకు భర్త గోపు శ్రీనివాస్, కుమారుడు ఉన్నారు. ఈ నెల 12న రాధ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో చేర్�
Tirumala Darshan | టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో , తల్లి తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో�
తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చా. నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూలైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ ఆలం సరాసరి వచ్చి నా కండ్ల ముందే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్ను �
పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం.. భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాలపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాక�
జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది.
వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది.
నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన వరంగల్ 14వ డివిజన్ బాలాజీనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
పట్టణంలో సమ్మక్క-సారలమ్మల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర ప్రారంభంకానుండగా, పట్టణంలోని మార్కె ట్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు భారీ ఎత్తున బెల్లం నిలువలను అందుబాటు
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిస�