జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవ నిర్వహించారు. ఈ క్రమంలో గోవింద నామస్మరణ మధ్య ఆలయం మార్మోగింది.
వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది.
నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన వరంగల్ 14వ డివిజన్ బాలాజీనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
పట్టణంలో సమ్మక్క-సారలమ్మల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర ప్రారంభంకానుండగా, పట్టణంలోని మార్కె ట్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు భారీ ఎత్తున బెల్లం నిలువలను అందుబాటు
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిస�
ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు రౌడీషీటర్లపై పటిష్ట నిఘాను పెంచారు. సెంటిమెంట్తో వారిని ఇంటిలోనే ఉండేలా కట్టడి చేస్తున్నారు. రౌడీషీటర్లలో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండి�
తమకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే హక్కు మేజర్లకు ఉందని, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పెండ్లి చేసుకున్న ఓ జంట పోలీసు రక్షణ కోసం చేసిన విజ్ఞప్తికి స
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన గుగులోత్ భద్రూనాయక్, బుజ్జి దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. పెద్దవాడు విజయ్కుమార్ మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళ
Women Gang Raped | సాయుధులైన కొందరు వ్యక్తులు ఒక ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Women Gang Raped) హర్యానాలోని పానిపట్ జిల్లాలో �
Libya Floods: డెర్నా వరదల్లో సుమారు 20 వేల మంది మరణించి ఉంటారని ఆ నగర మేయర్ తెలిపారు. రెండు డ్యామ్లు పగిలిపోవడం వల్ల భారీ స్థాయిలో బురదతో కూడిన వరద దూసుకువచ్చింది. ప్రస్తుతం లిబియాలో సహాయక కా�
Leopard Attack | తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి (Leopard Attack) లో మరణించిన ఆరేండ్ల చిన్నారి లక్షిత( Lakshitha) మృతదేహానికి పోస్టుమార్టం(Postmortem) పూర్తి చేశారు.