Ludhiana | పంజాబ్లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని
Gas leak | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పాత పాల్వంచ తూర్పు బజార్లో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో (Gas leak) కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లి వచ్చారు. బుధవారం జ్వరం రాగా కొవిడ్ టెస్ట్ చేయించగా డీఎంహెచ్వో డాక్టర్ కోటాచల�
ఇతరులతో పంచుకొంటే ఆనందం రెట్టింపు అవుతుంది. మనసులోని బాధను చెప్పుకొంటే సగానికి సగం తగ్గిపోతుంది. కాకపోతే, ఆ ఆనంద విషాదాలను ఓపిగ్గా, శ్రద్ధగా వినేందుకు ఓ శ్రోత దొరకాలి. అప్పుడే, మెదడు ఆరోగ్యం బాగుంటుందని త
కాప్రా : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి కాప్రా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్ల
కత్తులు దూసుకున్న కుటుంబీకులు | పెళ్లి పత్రికలో పేర్లు లేవన్న కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్య�
అహ్మదాబాద్: ఒక వ్యక్తి ఒంటిపై మహిళ పంటితో కొరికినట్లు ఉన్న ‘ప్రేమ గాట్ల’ను అతడి భార్య గుర్తించింది. మరో మహిళతో సంబంధం ఉన్నదని ఆమె అనుమానించడంతో కుటుంబ సభ్యులు అతడ్ని చితకబాదారు. దీంతో వారిపై అతడు పోలీస�