ఇతరులతో పంచుకొంటే ఆనందం రెట్టింపు అవుతుంది. మనసులోని బాధను చెప్పుకొంటే సగానికి సగం తగ్గిపోతుంది. కాకపోతే, ఆ ఆనంద విషాదాలను ఓపిగ్గా, శ్రద్ధగా వినేందుకు ఓ శ్రోత దొరకాలి. అప్పుడే, మెదడు ఆరోగ్యం బాగుంటుందని త
కాప్రా : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి కాప్రా ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్ల
కత్తులు దూసుకున్న కుటుంబీకులు | పెళ్లి పత్రికలో పేర్లు లేవన్న కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్య�
అహ్మదాబాద్: ఒక వ్యక్తి ఒంటిపై మహిళ పంటితో కొరికినట్లు ఉన్న ‘ప్రేమ గాట్ల’ను అతడి భార్య గుర్తించింది. మరో మహిళతో సంబంధం ఉన్నదని ఆమె అనుమానించడంతో కుటుంబ సభ్యులు అతడ్ని చితకబాదారు. దీంతో వారిపై అతడు పోలీస�