వైద్యం వికటించడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవో లు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మండలకేంద్రాని కి చెందిన గందెపల్లి ఉప్పల మ్మ(59) గత 30న రెండుస�
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఉత్తరా ఖండ్లోని తెహ్రీ జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కర్రావు, సినీ నటుడు తొట్టెంపూడి వేణు తదితరులపై హైదరా�
బంగారం, డబ్బు కోసం చివరికి చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజులు ఫ్రీజర్లో ఉంచి మూడోరోజు ఆస్తి పంపకాలు ముగిసిన తర్వాతే కర్మకాండలు పూర్తి చేశారు. అత్యంత హేయమైన ఈ ఘటన సూర్యాపేట జిల్ల�
ఇందిరానగర్ గ్రామానికి చెందిన వడ్లూరి గణపతి, దుర్గం చిన్నయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధరావుపై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అట్రాసిటీ కేసును ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్ల�
YS Jagan | ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబ సభ్యులే ఉన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM Jagan) సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల మృతి చెందిన సాయికుమార్ కుటుంబానికి న్యా యం చేయాలంటూ సోమవారం కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కాగజ్నగర్ మండలం నామనగర్కు చెందిన సాయి, ఓ యువతి కొంతకా�
జగిత్యాల జిల్లాలోని అంబారిపేటకు చెందిన గోపు రాధ (38) గృహిణి. ఆమెకు భర్త గోపు శ్రీనివాస్, కుమారుడు ఉన్నారు. ఈ నెల 12న రాధ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో చేర్�
Tirumala Darshan | టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో , తల్లి తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో�
తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చా. నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూలైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ ఆలం సరాసరి వచ్చి నా కండ్ల ముందే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్ను �
పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం.. భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాలపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాక�