అమెరికాకు చెందిన ప్రసిద్ధి దుస్తుల కంపెనీ లెవైస్, రాప్పా లౌరెన్, పోలో బ్రాండ్ల పేరిట నకిలీ వస్ర్తాలను విక్రయిస్తున్న ఓ బట్టల షోరూం నిర్వాహకులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు
నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ప్రైవేట్ దవాఖానలో మెడికల్ అఫీసర్గా పనిచేస్తున్న ఓ నకిలీ వైద్యుడితో పాటు మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేపట్టినది దొంగ దీక్ష అని రాష్ట్ర విద్య సంక్షే మ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. మోదీ వ�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవ�
10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్కు �
బ్యాంకు రుణం పొంది, తీసుకున్న వ్యాపారానికి కాకుండా ఆ నిధులు ఇతర మార్గాలకు తరలించి లోన్ ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు శాఖ అధికారు�
కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీ�
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
దొంగనోట్లు మార్పిడి చేస్తూ ఐదుగురు సభ్యుల ముఠా జగిత్యాల పోలీసులకు చిక్కింది. వీరి వద్ద రూ.15 లక్షల నకిలీ, రూ.3 లక్షల అసలు నోట్లు దొరికాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మేక శేఖర్ గతంలో
ప్రభుత్వ అనుమతి లేని సోయా విత్తనాలు నిల్వ చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 150 బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమాల్కాపూర్ గ్రామంలో ఉన్న రాధాక�
అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�