10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్కు �
బ్యాంకు రుణం పొంది, తీసుకున్న వ్యాపారానికి కాకుండా ఆ నిధులు ఇతర మార్గాలకు తరలించి లోన్ ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు శాఖ అధికారు�
కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీ�
ఆదివాసీలే లక్ష్యంగా దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఏఎస్పీ రోహత్రాజ్ మంగళవారం చర్ల పోలీస్స్టేషన్ల
దొంగనోట్లు మార్పిడి చేస్తూ ఐదుగురు సభ్యుల ముఠా జగిత్యాల పోలీసులకు చిక్కింది. వీరి వద్ద రూ.15 లక్షల నకిలీ, రూ.3 లక్షల అసలు నోట్లు దొరికాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మేక శేఖర్ గతంలో
ప్రభుత్వ అనుమతి లేని సోయా విత్తనాలు నిల్వ చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 150 బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమాల్కాపూర్ గ్రామంలో ఉన్న రాధాక�
అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�
హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు
రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాక
పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఫొటో డీపీతో మారోసారి సైబర్ నేరగాళ్లు డబ్బులను డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఇది గుర్తించిన అర్వింద్ కుమార్ గురువారం ట�
రైతుకు పంట పెట్టుబడి ఇచ్చి, 24గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చినా అక్కడక్కడా పంట పండక రైతులు నష్టపోతున్నారు. ఇందుకు కారణం గుర్తింపు లేని కంపెనీలతో పాటు మరి కొన్ని గుర్తింపు ఉన్న కంపెనీలో అత్యాశతో నకిలీ, క�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతున్నది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి, అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆ�
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద
రైతాంగం నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగేశ్వర్రావు, వ్యవసాయ అధికారి వై సుచరిత అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమ
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �