కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
నేషనల్ హెల్త్కేర్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తామని నమ్మించి క్రెడిట్ కార్డు నుంచి నగదు కాజేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై జమాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బీకే గూడ�
కారుకు ఆర్టీవో బోర్డు పెట్టి..యూనిఫాం కారులో తగిలించి..జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ �
పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సై
చీకట్లో అమాయకులను దోచేస్తున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే రాత్రి వేళలో రెండు దారిదోపిడీ ఘటనలు జ�
ఓ మహిళపై దాడి ఘటన కలకలం సృష్టించింది. రోజంతా మలుపులు తిరుగుతూ నాటకీయ పరిణామాల మధ్య దాడి ఘటన అవాస్తమని తేలింది. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఎలాంటి దాడి జరుగలేదని తేలింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగద�
అమెరికాకు చెందిన ప్రసిద్ధి దుస్తుల కంపెనీ లెవైస్, రాప్పా లౌరెన్, పోలో బ్రాండ్ల పేరిట నకిలీ వస్ర్తాలను విక్రయిస్తున్న ఓ బట్టల షోరూం నిర్వాహకులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు
నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ప్రైవేట్ దవాఖానలో మెడికల్ అఫీసర్గా పనిచేస్తున్న ఓ నకిలీ వైద్యుడితో పాటు మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేపట్టినది దొంగ దీక్ష అని రాష్ట్ర విద్య సంక్షే మ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. మోదీ వ�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవ�