హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు
రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని ఆశ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియాక
పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఫొటో డీపీతో మారోసారి సైబర్ నేరగాళ్లు డబ్బులను డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఇది గుర్తించిన అర్వింద్ కుమార్ గురువారం ట�
రైతుకు పంట పెట్టుబడి ఇచ్చి, 24గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చినా అక్కడక్కడా పంట పండక రైతులు నష్టపోతున్నారు. ఇందుకు కారణం గుర్తింపు లేని కంపెనీలతో పాటు మరి కొన్ని గుర్తింపు ఉన్న కంపెనీలో అత్యాశతో నకిలీ, క�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతున్నది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి, అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆ�
హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హింద
రైతాంగం నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగేశ్వర్రావు, వ్యవసాయ అధికారి వై సుచరిత అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమ
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
టెస్లా సీఈవో, ట్విట్టర్కు కాబోయే బాస్ ఎలాన్ మస్క్కు ట్విట్టర్ ఖాతా ఫాలోవర్లలో దాదాపు సగం వరకు నకిలీవని వెల్లడైంది. ట్విట్టర్ ఆడిటింగ్ టూల్ ‘స్పార్క్టోరో’ ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్
ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ రూల్స్-పేరా 9 (ఏ) రూల్ 3 (11) ప్రకారం సదరు అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్
మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
నకిలీ ఆన్లైన్ ఫ్లైట్ టికెట్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కెనడాకు విమాన టికెట్ను బుక్ చేసుకున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ ముఠా చేతిలో
ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స�
జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన పత్రాలు మాయమయ్యాయంటూ పోలీసులను దబాయిస్తూ.. ప్రధాని కార్యాలయంలో నేరుగా మాట్లాడతానంటూ బెదిరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన�
టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్కుమార్ అ