ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
టెస్లా సీఈవో, ట్విట్టర్కు కాబోయే బాస్ ఎలాన్ మస్క్కు ట్విట్టర్ ఖాతా ఫాలోవర్లలో దాదాపు సగం వరకు నకిలీవని వెల్లడైంది. ట్విట్టర్ ఆడిటింగ్ టూల్ ‘స్పార్క్టోరో’ ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్
ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ రూల్స్-పేరా 9 (ఏ) రూల్ 3 (11) ప్రకారం సదరు అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్
మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
నకిలీ ఆన్లైన్ ఫ్లైట్ టికెట్ రాకెట్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కెనడాకు విమాన టికెట్ను బుక్ చేసుకున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ ముఠా చేతిలో
ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స�
జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన పత్రాలు మాయమయ్యాయంటూ పోలీసులను దబాయిస్తూ.. ప్రధాని కార్యాలయంలో నేరుగా మాట్లాడతానంటూ బెదిరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన�
టాస్క్ఫోర్స్ పోలీసునని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. జనగాం జిల్లాకు చెందిన సృజన్కుమార్ అ
కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
తనతో కలిసిఉండేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ (23) పేరుతో నకిలీ వివాహ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (37)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణే గోర్పాడి ప్రాంతంలో వెలుగుచూసింది.
బల్దియాలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్ఆర్నగర్ పోలీసులు రట్టు చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని హెల్త్ అసిస్టెంట్ అధికారి, ఆ విభాగంలో పనిచేసే డేటా ఎంట�
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
అస్సాంలో అసలు ఆధార్ సెంటర్ కేంద్రాలు లొకేషన్ మార్చి హైదరాబాద్లో నిర్వహణ యూఐడీఏఐ కండ్లు గప్పి జోరుగా దందా 3 వేల కార్డులు జారీ.. దేశ భద్రతకు ముప్పు రోహింగ్యాలకు ఇచ్చినట్టు అనుమానాలు ఆయా కేంద్రాల్లో జా�
Tragedy | ఎలాగైనా తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లిచేసుకునేందుకు ప్రేమికులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో కొందరి ప్రయత్నాలు ఫలిస్తే.. మరికొందరి ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ఇటీవల బెంగళూరులో ఓ వ�