నగరానికి చెందిన రాజేందర్ బల్బు కోసం ఓ ఎలక్ట్రిక్ షాపుకెళ్లాడు. సదరు షాపు యజమాని ఎల్ఈడీ బల్బులు చూపించాడు..లేటెస్టుగా ఇప్పుడిదే అందరూ వాడుతున్నారంటూ చెప్పాడు. రాజేందర్ గ్యారంటీ గురించి అడుగగా.. చెప్ప
Fake SBI Branch | మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో నకిలీ బ్రాంచ్ను తెరిచారు. కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగులుగా నియమించారు. ఆ బ్రాంచ్లో బ్య
Fake ED Raid | ఒక వ్యాపారవేత్త ఇంట్లో రైడ్ కోసం నకిలీ ఈడీ అధికారులు ప్రయత్నించారు. సోదాల కోసం ఫేక్ సెర్చ్ వారెంట్ను చూపించారు. అయితే వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అలెర్ట్ చేశాడు. వార�
Accused Man Dies | నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. పోలీసులు అరెస్ట్ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు. �
Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్తో స
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా చెప్పుకొనే రాహుల్ కుమా�
bomb threat | తన వద్ద బాంబులున్నాయని ఒక విమాన ప్రయాణికుడు బెదిరించాడు (bomb threat). అలాగే విమానం సిబ్బంది మాట వినని అతడు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించాడు. దీంతో ఆ విమానం వెనక్కి మళ్లింది. ఈ నేపథ్యంలో �
Teen Fakes Kidnap | ఒక యువతి కాలేజీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యుల తిట్ల నుంచి తప్పించుకునేందుకు కిడ్నాప్ డ్రామా ఆడింది. (Teen Fakes Kidnap) అయితే అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు.
‘అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’. ప్రతి సమావేశంలోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతం�
ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాన పోటీదారుగా ఉన్నారని 2022 నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ చైర్ అస్లే టోజే చెప్పారని పేర్కొంటూ ఒక వార్త తెగ వైరల్
deep fakes | డీప్ ఫేకింగ్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్ర కీలకం. కాబట్టే, తన ముందుంచిన సవాలును అర్థం చేసుకుని (అల్గారిథమ్స్ ద్వారా), ఈ సమస్యకు తానే పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంది..