రేపటినుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ జేడీ వెం కటనర్సమ్మ ఆదేశించారు. శనివారం మండల కేం ద్రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మో డల్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు,
నుంచి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంతో ఇంటిబాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్షా కేంద్రాలతోప�
ఇంటర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. షాద్నగర్ పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,859 మంది విద్యార్థులకుగాను 1,743 మంది హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం రాజేంద్రగర్ ఆర్డీవో కార్యాలయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబ�
పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 225 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 40, 375 మది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్, ప్లయింగ్ స్
పది పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 97 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈనెల 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ �
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ రెసిడెన్షియల్ క
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెకండ్ లాగ్వేజ్ పేపర్ -2 తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షకు 14,090 మంది విద్యార�
ఇంటర్ రెండో ఏడాది వార్షిక పరీక్షలు వికారాబాద్ జిల్లాలో తొలిరోజు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 29 పరీ క్షా కేంద్రాల్లో 7,849 మంది విద్యార్థులకుగాను 7,697 మంది స్టూడెంట్స్ హాజరు కాగా 152 మంది గైర్హాజర�
జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. 56 పరీక్షా కేంద్రాల్లో 15,361 మంది విద్యార్థులకు గానూ 15,027 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
జిల్లాలో ఇంటర్మీడి టయట్ సెకండియర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని 25 సెంటర్లలో 6,664 (5,545 జనరల్, 1,119 వొకేషనల్) మంది విద్యార్థులకు 6,414 (5,332 జనరల్, 1,083 వొకేషనల్) మంది విద్యార్థులు పరీక్�
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. షాద్నగర్ పట్టణంలో 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. 1886 మంది సాధారణ విద్యార్థులకు 1779 మంది హాజరయ్యారు.
రంగారెడ్డిజిల్లాలో 195 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయి. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 74,875మంది విద్యార్థులకుగాను, 772 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాల