పదో తరగతి పరీక్షలను నిర్భయంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ వికారాబాద్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి ఏ రమేశ్కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.
పది పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,095 మంది విద్యార్థుల కోసం విద్యాశాఖ జిల్లాల వారీగా 219 సెంటర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 పరీక్ష నిర్వహ�
పదో తరగతి పరీక్ష సజావుగా జరిగింది. మొదటి రోజు సోమవారం రంగారెడ్డిజిల్లాలో మొత్తం 50,935 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 50,790 మంది విద్యార్థులు హాజరయ్యారు.
చేవెళ్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్దూ/హిందీ) పరీక్ష రాశారు.
పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్య, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్యశాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోనున్నాయి.
నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిం�
పదోతరగతి పరీక్షలకు వేళయ్యింది. నేటినుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది.
ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ అనేది అత్యంత కీలకమైనది. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని మానసిక నిపుణుల�
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 73 పరీక్షా కేంద్రాల్లో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 12,341 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ అధ
ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 46, 834 మంది విద్యార్థులు పరీక్షలు ర
టెన్త్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 97 కేంద్రాల్లో జరుగనున్న ఈ పరీక్షలకు 16,514 మంది రెగ్యులర్ విద్య�