టీజీపీఎస్సీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
టీజీపీఎస్సీ ఆదేశాల మేరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్వ
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9న జిల్లాలోని 21 కేంద్రాల్లో 8,871 మంది అభ్యర్థులు పరీ�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వ�
జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్�
ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్�
ఈ నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు
ఈనెల 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. పట్టణంలో బుధవారం ఆమె చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరీక్ష నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రం ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో సజావుగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్ - 1, 2 పరీక్షకు 340 మంది విద్యార్థులకు 335మంది హాజర�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్- 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం సజావుగా జరిగింది. భువనగిరిలో 5 కేంద్రాలు, యాదగిరిగుట్టలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 11 నుంచి మధ్యాహ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్- 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం సజావుగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 �