నేటి నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానుండడంతో పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు లో ఉంటుందని డీఎస్పీ లింగయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచ�
తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలీసెట్ - 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం జరుగనుంది. ఉదయం 11నుంచి మధ్యా హ్నం 1:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం
ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్లోని కలెక్టర్లో జిల్లా ఇంటర్ అధికారులు, పోలీ�
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్నాయక్ తెలిపారు. సోమవారం పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారు�
జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఐడీవోసీలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహిం
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఖమ్మం నగరంలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
వైద్య విద్య (ఎంబీబీఎస్, డెంటల్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-2024 ప్రవేశ పరీక్ష ఆదివారం జరుగనున్నది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నల్లగొండ సిటీ కో ఆర
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు(టాస్) పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించ�
ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరుగనున్న ఓపెన్ సూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ నెల 17న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 38,097 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి �
18 నుంచి ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్ శనివారం సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిశాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొడుతూ పరీక్షా కేంద్రాల నుంచి బయటికొచ్చారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల విషయంలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. పరీక్షల తొలిరోజు రూరల్ మండలం ఎదులాపుర�
పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు, సంస్కృతం పరీక్షలు జరిగాయి. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 19,326 మంది విద్యార్థులకు 19,19175 మంది హాజరయ్యారు. 151మంది విద్యార్థులు గైర్హాజయ్యారు.