ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యా యి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,711 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ విద్యార్థు లు 5,672 మంది ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,039
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం పరీక్షకు జిల్లాలో 14,944 మంది విద్యార్థులు హాజరు �
హైదరాబాద్లో బుధవారం నుంచి జరుగబోయే ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 1,74,784 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 80,583, ద్వితీయ సంవత్సర వ�
ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా, విద్యార్థులకు ఎలాంటి అసౌ�
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్షల దృష్ట్యా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాల్లో మొత్తం 36,1
ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. నేటి నుంచి మార్చి 16 వరకు కొనసాగున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అ�
జిల్లాలో ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 19 ప్రభుత్వ, ఏడు ప్రైవేట్
తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది.
గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 11న నిర్వహించబ�
నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బీ.అనురాధ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పరీక్ష కోసం జిల్లాలో 7 కేంద్రాలు ఎంపి�