ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సీవోఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాల్లో 5918 మంది విద్యార్థులకు గానూ 5774 మంది హాజరయ్యారు.
జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగిన ప్రాక్టికల్స్లో 1048 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 906 మంది హాజరయ్�
జిల్లా వ్యాప్తంగా గురువారం(ఫిబ్రవరి 1) నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెల�
కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 20న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబా
పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించిన ‘టెట్' సజావుగా జరిగింది. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవగా గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43,681 మంది అభ్యర్థులు హాజరవుతుండగా.. 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాట
ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. నాగిరెడ్డిపేట్ మండలంలో నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో 327 మందికి 325 మంది పరీక్ష రాయగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో వెంకటేశం తెలిపారు.
పట్టుదల ఉంటే సాధించలేనిదనేదేదీ లేదు.. శ్రద్ధగా చదివి ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యా నిపుణులు తెలుపుతున్నారు. నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్�
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మూడు విడుతలుగా నిర్వహించనుండగా.. మొదటి విడుత రేపటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి.
నల్లగొడ : మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ మంగళవారం పరిశీలించారు. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిటింగ్ ఏర్ప�
ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున�