బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియన్ నేత ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఈటల ఖమ్మం పర్యటన పార్టీలో వర్గపోరుకు తెరలేపినట్ట
ఈటల వట్టి మాటల మనిషేనని మరోసారి నిరూపితమైనదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్లను బీజేపీలోకి తీసుకొస్తారని నమ్మి ఏడాది క్రితం చేరికల కమిటీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది అధ�
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. వేం నరేందర్రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్నాడు రేవంత్రెడ్డి,
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి తోడు దొంగలని,
బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్�
హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్లో మహిళను వేధించిన గ్రామ సర్పంచ్కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Etala Rajender | వరంగల్ : టెన్త్ పేపర్ లీకేజీ( tenth Paper Leak ) కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etala Rajender )కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవార
Etela Rajender | అది కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం. పైగా రెండు రోజుల కిందటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగారా మోగింది. ఇలాంటి కీలక తరుణంలో బీజేపీకి బిగ్ షాక్! కాషాయ పార్టీ చేరికల కమి�
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు తవ్వుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూల్చుతాం, పేల్చుతాం అంటూ అరాచకానికి ఒడిగడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆ�
బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్-పంగిడిపల్లి గ్రామాల మధ్య చోటుచేసుకున్నది.