‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిప�
కొంపకు నిప్పు పెట్టి చలి కాచుకోవడం అంటే ఏమిటో ఈటల రాజేందర్ను చూస్తే అర్థం అవుతుందని ఆరెస్సెస్వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అతలాకుతలం కావడానికి ఈటలే కారణమని, కానీ ఆయన మాత్రం తనకేమ�
ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమ�
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతున్నదన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బుధవారం డీజీపీ అంజనీకుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఈటలకు అవసరమైన భద్రత కల్పించాలని ఆదేశించార�
బీజేపీకి ‘లీకుల’ వ్యవహరం కొత్త తలనొప్పిగా మారింది. కొంతకాలంగా బీజేపీ నుంచి రోజుకొక వార్త లీకు రూపంలో బయటికి వస్తున్నది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగి�
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �
తనపై అసత్య ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న క్యూటీవీ, కాళోజీ టీవీ, జేఎస్ఆర్ టీవీ యూట్యూబ్ చానల్స్పై చర్యలు తీసుకోవాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు
‘నా బిస్తర్ రెడీగా ఉంది. జేపీ నడ్డా ఒక్క కాల్ చేస్తే పదవి నుంచి తప్పకుంటా’.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది కచ్చితంగా అధ్యక్ష మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పట్లో తేలేలా లేదని, బహుశా వచ్చే ఎన్నికల ఫలితాలను చూసాకే వారు నిర్ణయం తీసుకునేలా ఉన్నారని గాంధీభవన్లో జోకులు వినిపిస్తున్నాయ�
తెలంగాణ బీజేపీకి తాజా ట్యాగ్లైన్ అధ్యక్షుడి మార్పు లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ను నియమించబోతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది.
తెలంగాణలో బీజేపీకి సంకట పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయ�
కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీకి వెళ్లిన నేతలను కాంగ్రెస్లోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, తమకు అలాంటి ఆలోచనే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఈటల రా
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్. కొనుగోళ్ల కోసం వచ్చిన వారి ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్స్ ద్వారా ఈ విషయం బట్టబయలైంది.