బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోటకు గండికొట్టి హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్దేనని పాడి కౌశిక్రెడ్డి విజయం సాధించి నిరూపించాడు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగు
Etala Rajender | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, ఓటమి చవి చూశారు.
Telangana Assembly Elections | బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో తన సత్తాను చాటలేకపోయారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు.
Telangana Assembly Elections | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు.
KTR | తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ గాలి అంతా సోషల్ మీడియాలోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
ఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం పంట రుణ మాఫీ చేయడం జరిగిందని, ఇంకా మాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ �
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కోతలు, చీకటి రోజులు వస్తాయి. దవాఖానల్లోకి పందులు, పందికొక్కులు వస్తాయి. ఖాళీ నీళ్ల బిందెలతో కొట్లాడుకొనే పరిస్థితి వస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
CM KCR | తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కోత విధించినందుకా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గుడ్డిగా ఏదో ఊపులో ఓటేయడం కాదు.. ఆలోచన చేసి విచక్షణ�
ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు.
“ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయిందే రాజేంద్రా..? ఆంధ్రుల, ఢిల్లీ �
రాబోయే రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు.
CM KCR | ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని, కాసాని జ్ఞా�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీకి అనుకున్నంత సీన్ లేదని మరోసారి రుజువైంది. బీజేపీ గజ్వేల్ టికెట్ దక్కించుకున్న ఈటల రాజేందర్కు గురువారం తొలి సభలోనే షాక్ తగిలింది. రోడ్షో మొదలు సభ వరకు జనం లేక వె