Gangula Kamalaker | రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను మరోసారి గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. శాంతి భద్రతలు ఉన్నచోటే అభివృ�
Minister Gangula | బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ము, ధైర్యం ఉంటే ఒకేచోట పోటీ చేయాలని, ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తానని చెబుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )విమర్శించారు. దమ్ము�
కమలం పార్టీ రాజకీయ క్రీడలో కొత్తవారికి చేదు అనుభవం ఎదురవుతున్నది. ఆ పార్టీపై గంపెడు ఆశలతో కాషాయం కండువా కప్పుకోవడానికి ఊవిళ్లూరిన వారందరికీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఘోర పరాభవం ఎదురవుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో ‘సీటుకు నోటు’ వ్యవహారం మరింత ముదురుతున్నది. ‘మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ కావాలంటే 5 ఎకరాలు..10 కోట్లు ఇచ్చుకోవాల్సిందే’ అంటూ సంచలనం సృష్టించిన అంశం పార్టీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్క�
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
KTR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ�
Kishan Reddy | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నల్లగొండకు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి పచ్చి సమైక్యవాది అన�
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నద
Etela Rajender | దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశి�
త్వరలో జరగనున్న వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ర్టాలకు పార్టీ అధ్యక్షులను మార్చింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముందే బీజేపీలో ముసలం పుట్టింది. తమకు పదవులు కావాలంటూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రాజకీయం మొత్తం అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్�
MLA Raghunandan Rao | దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి