మెదక్ : మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట్, హకీంపేట్ గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములను జమునా హేచరీస్ ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూములకు సంబంధించిన పంచనామా పంపిణీ �
Etala Rajender | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామం శివారులోని 77, 78, 79, 80, 81, 82వ సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు సర్వే
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంల్లోని ఓ
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగు రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు,
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 193 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్కు తొలి రౌండ్లో 122 ఓట్లు వచ్�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజే�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆ�
Huzurabad | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇవాళ రాత్రికి 7 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం �