హుజూరాబాద్ : గత 60 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయనటువంటిది మా కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి కుటుంబానికి పదిలక్షలు ఇచ్చి మమ్ములను ఒక ఉన్నతస్థాయిలో చూడాలనే ఆశతోని ఉన్నరు. కాబట్టి ఈ రోజు మ�
హుజూరాబాద్ : అయ్యా! ఈటల రాజేందర్గారు మా ఊరిని మండలం చేయాలని అడిగినం. మీరు స్పందించలేదు. మీరు మీ స్వలాభం కోసం దళితుల భూమిని ఆక్రమించుకుని, దానివల్ల మీరు రాజీనామా చేసి ఈ రోజు బై ఎలక్షన్లు తీసుకు�
హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�
Huzurabad | మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్రావు ఓటర్లను ఉద్దేశించి అడిగా
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్రావు చురకలంటించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచాల్సి వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల చెప్పారు. కానీ ఈటల రాజేందర్ ఆ ప్రతిపాద
పేద ప్రజల కోసం పెట్టిన ప్రతి పథకం అద్భుతంగా ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలతో పాటు ఓసీల కోసం తెచ్చిన వివిధ పథకాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. మొన్న మా సుట్టాల పిలగాడు చనిపోయిండు. రైతు బీమా వల్ల ఆ కుటుం�
Huzurabad | గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తున్నది. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలుపర్చడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నది.
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన �
ఎమ్మెల్యే చల్లా | హన్మకొండ: హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పతనం ఖాయమని కమలాపూర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఆయన కమలాపూర్ మ�