కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 193 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,659, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 4,851, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కు 220 ఓట్లు పోలయ్యాయి.