బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంల�
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. శిఖర యంత్ర ప్రతిష్ట, శాంతి కల్యాణం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం హనుమాన్ నామంతో గ్రామం మార్మో�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి మూడు రోజులు కూడా గడవక ముందే.. ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీయిజం షురూ చేశారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు.
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ఎల్ఎండీ ప్రాజెక్టు మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చోలేటి కిషన్ రెడ్డి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చ�
‘నీ కొడుకును కిడ్నాప్ చేసినం. వెంటనే 50 వేలు ఫోన్ పే చెయ్' అంటూ హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణ్రావుకు పాకిస్థాన్కు చెందిన సిరీస్ నంబర్ నుంచి ఫేక్ కాల్ వచ�
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరి�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఆరు గ్యారెంటీల లాంటి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను ఇబ్బందులకు కురిచేస్తుందని మాజీ సర్పంచులు, బీఆర్�
బాల, బాలికల అండర్-14, అండర్-17 హాకీ సెలక్షన్స్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈవో బీ శ్రీ�
అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. చేతికొచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యాన్ని తడపడమే కాదు.. కోతలకు సిద్ధంగా ఉన్న పొలాల�
‘మొంథా తుపాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టకాలంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రకటించిన నష్టపరిహారంతో నష్టం తీరదు. రైతులపై రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వరికి ఎకరాకు రూ.25 వే�
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.