MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
Dumping Yard | డంపింగ్ యార్డు నిర్మాణం జరిగితే సిర్సపల్లి ప్రాంతంలో వాతావరణ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, ఇతర మున్సిపాలిటీల నుండి ఇక్కడికి చెత్తను తరలిస్తారని తద్వారా మానవాళికి, పశుపక్ష్యాదులకు, పర్యావరణానిక�
గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఓ మహిళను ఇంటి నుంచి తీసుకెళ్లాడు ఓ ఆగంతకుడు. ఆమెను ఓ చోట ఉంచి మరో మహిళను తీసుకొస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పాటనందిస్తాయని, ఒక్క సీసీ కెమెరా వెయ్యి మంది పోలీసులతో సమానమని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ అన్నారు.
Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్లోని సీ�
విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి అవసరమని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ఆల్ఫ్రెడ్ పోబెల్ హైస్కూల్లో జరిగిన ప్రీ గ్రా�
వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్నగర్, వల్బాపూర్, చల్లూరు గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జర
ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ హామీ ఏమైందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో ఎక్కడా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశం లేదని, మాట నిలబెట
హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామపరిధిలో ఏర్పాటు చేయనున్న డంప్ యార్డ్డు (వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్) వద్దే వద్దని అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు, నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. డంప్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘా ల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా నా యకుడు ముచ్చా సమ్మి
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీలో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం వెలుగుబాట వీవో సభ్యులకు భవనం నిర్మించుకోవడానికి రూ.10 ల
వీణవంక మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం వైభవోపేతంగా నిర్వహించారు.