తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నది. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు నిర్�
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు ‘కెమిస్ట్-డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీవిఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్' ఆధ్వర్యంలో మంగళ�
యువత సామాజిక బాధ్యత తీసుకోవాలని, సమాజానికి సహకారం అందించాలని హుజారాబాద్ ఏసీపీ వీమాధవి అన్నారు. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప
హుజురాబాద్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమం మళ్లీ రాజుకుంది. హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు.
క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్-2026కు ముఖ్య అతిథిగ�
Telangana | ‘ఉద్యోగం పీకేపిస్తా.. బట్టలిడిపిస్తా’నంటూ ఓ పోలీస్ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్కు చెందిన పోలీసు అధికారి స
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యక
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ లో చోటు చేసుకుంది.
Padi Kaushik Reddy | హుజూరాబాద్లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోర
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య వర్గపోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికలైనా, ఏ సమావేశం జరిగినా హుజూరాబాద్ అసెంబ్లీ నియోకజవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కడం చూస్తున్నదే.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవంగా వారు పార్టీ మారకుంటే ఈ నెల 21న జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకా
సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానా లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికలను రూపొందించుకోవడంత�
సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి