హుజూరాబాద్లో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డును వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో మంత్రు లు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర�
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెం�
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
హుజూరాబాద్కు ఉద్యమాలు కొత్తేం కాదని, డంప్ యార్డు రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు రద్
హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపు యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం కదంతొక్కారు. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ పలకల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు
తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్ర�
హుజూరాబాద్ నియోజకవర్గంలో డంప్యార్డ్ వద్దంటే తనను బెదిరిస్తున్నారని, సీబీసీఐడీ విచారణ పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస�