తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్, దేవేందర్ కోరారు.
వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్�
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో ప్రజల వెంట ఉండి సమస్యల పరిషారం కోసం నిరంతరం పోరాడాలని బీఆర్ఎస్ శ్రేణులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిసూచించారు. ప్రస్తుత
వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే రాజిరెడ్డి విద్యార్థులు, కళాశాల కోసం చేసిన సేవలు ఆదర్శనీయమని అధ్యాపకులు కొనియాడారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
ఆన్చేసి సాగుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లిలో సాగునీరు లేక బీడుపడిన వ్యవసాయ భూములను బుధవారం ఆయన పరిశీలిం�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వ�
యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్�
రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు
పదవీ విరమణ పొందిన హెచ్ఎం పులి అశోక్డ్డి సేవలు అభినందనీయమని డీఈవో ఎన్ ప్రశాంత్రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం పులి అశోక్ రెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందగా మ
వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవాలయంలో 22వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి శుక్రవారం కళ్యాణ మహోత్సవం, అన్నదానం, గ్రామం పురవీధుల గుండా శివపార్వతుల రథోత్సవం వైభవంగా సాగ�
హుజరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్లోని 25 ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 42 మంది విద్యార్థులకు గురువారం ప్