హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ఎల్ఎండీ ప్రాజెక్టు మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చోలేటి కిషన్ రెడ్డి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చ�
‘నీ కొడుకును కిడ్నాప్ చేసినం. వెంటనే 50 వేలు ఫోన్ పే చెయ్' అంటూ హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణ్రావుకు పాకిస్థాన్కు చెందిన సిరీస్ నంబర్ నుంచి ఫేక్ కాల్ వచ�
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరి�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఆరు గ్యారెంటీల లాంటి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను ఇబ్బందులకు కురిచేస్తుందని మాజీ సర్పంచులు, బీఆర్�
బాల, బాలికల అండర్-14, అండర్-17 హాకీ సెలక్షన్స్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈవో బీ శ్రీ�
అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. చేతికొచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యాన్ని తడపడమే కాదు.. కోతలకు సిద్ధంగా ఉన్న పొలాల�
‘మొంథా తుపాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టకాలంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రకటించిన నష్టపరిహారంతో నష్టం తీరదు. రైతులపై రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వరికి ఎకరాకు రూ.25 వే�
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్
పోలీస్ స్టేషన్లోని పలు అంశాలు, విధుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆవ�
హుజురాబాద్ పట్టణం లోని హై స్కూల్ క్రీడా మైదానంలో ఉన్న మండల విద్యాధికారి కార్యాలయం ముందు రాత్రి మందు బాబుల హల్చల్ చేశారు. ఆదివారం కార్యాలయానికి సెలవు రావడం తో తాళం వేసి ఉన్న కార్యాలయం ముందు మందు బాబులు వి�