రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసీపీ మాధవి లత హెచ్చరించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీపీ గౌస్ ఆలం అదేశాల మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి లత ఆధ్వర్యంలో పోలీసులు శ�
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేటలో వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ�
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం తర్వాత జోరు వాన పడింది. రాత్రి 7గంటల నుంచి అక్కడక్కడ దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చాయి. హుజూరాబాద్ పట్టణంతో పాట�
పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో
యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
BRS Party | హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, క�
నానో యూరియాతో లాభాలు మెండుగా ఉంటాయని ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్ పేర్కొన్నారు. హుజరాబాద్ మండలం కనుకులగిద్దలో వెంకటరామిరెడ్డి పొలంలో ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్, హుజురాబాద్ ఏడీఏ సునీత, మండల వ్య
నూతన పట్టాదారులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని హుజురాబాద్ ఏడీఏ సునీత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు బీమా పథకం-2025 సంవత్సరానికి గాను కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చ
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు దాదాపు ఐదు
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పీఠం విషయంలో రాజుకున్న వివాదం మరింత ముదిరింది.
హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్లు తవుటం గోపాల్, మాసాడి వెంగళరావు జ్యోతి ప్రజ్వల�