నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్
పోలీస్ స్టేషన్లోని పలు అంశాలు, విధుల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆవ�
హుజురాబాద్ పట్టణం లోని హై స్కూల్ క్రీడా మైదానంలో ఉన్న మండల విద్యాధికారి కార్యాలయం ముందు రాత్రి మందు బాబుల హల్చల్ చేశారు. ఆదివారం కార్యాలయానికి సెలవు రావడం తో తాళం వేసి ఉన్న కార్యాలయం ముందు మందు బాబులు వి�
రాష్ట్రంలో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ ఏసీపీ మాధవి లత హెచ్చరించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీపీ గౌస్ ఆలం అదేశాల మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి లత ఆధ్వర్యంలో పోలీసులు శ�
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేటలో వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ�
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం తర్వాత జోరు వాన పడింది. రాత్రి 7గంటల నుంచి అక్కడక్కడ దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చాయి. హుజూరాబాద్ పట్టణంతో పాట�
పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో
యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
BRS Party | హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, క�
నానో యూరియాతో లాభాలు మెండుగా ఉంటాయని ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్ పేర్కొన్నారు. హుజరాబాద్ మండలం కనుకులగిద్దలో వెంకటరామిరెడ్డి పొలంలో ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్, హుజురాబాద్ ఏడీఏ సునీత, మండల వ్య
నూతన పట్టాదారులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని హుజురాబాద్ ఏడీఏ సునీత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు బీమా పథకం-2025 సంవత్సరానికి గాను కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చ