పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యక
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ లో చోటు చేసుకుంది.
Padi Kaushik Reddy | హుజూరాబాద్లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోర
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య వర్గపోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికలైనా, ఏ సమావేశం జరిగినా హుజూరాబాద్ అసెంబ్లీ నియోకజవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కడం చూస్తున్నదే.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవంగా వారు పార్టీ మారకుంటే ఈ నెల 21న జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకా
సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానా లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికలను రూపొందించుకోవడంత�
సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్న
ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శు�
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంల�
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. శిఖర యంత్ర ప్రతిష్ట, శాంతి కల్యాణం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం హనుమాన్ నామంతో గ్రామం మార్మో�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి మూడు రోజులు కూడా గడవక ముందే.. ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీయిజం షురూ చేశారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు.