వీణవంక మండల కేంద్రంలో గురువారం మరాఠీ మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను వీణవంక శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలిముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మాజీ ఎంపీపీ, ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో నేడు జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు ఆలయకమిటీల ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. వీణవంక మండల కేంద్రంలో వెయ్యేళ్ళ చరిత్ర కగలిగిన
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతామని, మోసపోతే గోసపడతామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని, మున్సిపల్ ఎన్న
విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి అన్�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�