కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు దాదాపు ఐదు
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పీఠం విషయంలో రాజుకున్న వివాదం మరింత ముదిరింది.
హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్లు తవుటం గోపాల్, మాసాడి వెంగళరావు జ్యోతి ప్రజ్వల�
కరీంనగర్ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
కాలం దాటిపోతున్నా.. వరుణుడు కరుణించకపోవడంతో మండల కేంద్రంలో రైతులు, పెద్దలు, యువకులు సోమవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. తొలకరి పలకరించినా.. ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. అన్నదాతలు దుక్కులు దు�
బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మిఠ
ప్రతీ ఒక్కరూ లింగ వివక్షను వ్యతిరేకించాలని చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ మధూకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో చ�
అర్హులైన ప్రతీ నిరుపేదకు దఫాల వారిగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ పట్టణ, మండల
Monkeys Attack | హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన బూర సుదర్శన్(68)పై 20 రోజుల క్రితం ఇంటి వద్ద కోతులు దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగా కాలుకు ఇన్ఫెక్షన్ తీవ్రమై గురువారం మృతి
హుజురాబాద్ (Huzurabad) పట్టణంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం సమీపంలోని సాయి కన్వెన్షన్ అండ్ లాడ్జిలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచా�
భారతదేశంలోనే ఆడబిడ్డల కోసం ఆలోచించి కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆరే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం ద్వారా విద్యాభ్యాసంలో ఉత్తేజాన్ని పెంచి, వారికి అవసరమైన వనరులు అందించడంతో ఎంతో సహాయపడుతుందని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప
హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన �