హుజూరాబాద్ డివిజన్లో సీడ్ మిల్లు వ్యాపారుల నయా దందా తెరపైకి వస్తున్నది. బోనస్ చెల్లిస్తామని రైతుల నుంచి నెల క్రితమే సన్న వడ్లు సేకరించి.. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా దోచుకునే ప్రయత్నం కనిపిస్తున్�
తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డిని పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
బక్రీద్ వేడుకలను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని ఈద్గాలో ముస్లింలందరు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువు బక్రీద్ పండుగ సందర్భంగా పం�
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు.
హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారులతో మాట్లాడి సమగ్ర ప్రణాళిక,కార్యాచరణ రూపొందిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్ట
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జ్ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి (Road Accident). ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మరణించారు. గురువారం తెల్లవారుజామున వరంగల్-కరీంనగర్ జాతీయ ర�
జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఓ వివాహం నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో మూడునెలల చిన్నారి మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాందేడ్కు చెందిన పెండ్లి బృందం హుజూరాబాద్కు కారు�
పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్
పీవీ సేవా సమితి ప్రతినిధులతో పాటు సిద్దార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షుడు సాగి వీర భద్ర రావు పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మాధవిని శుక్రవారం కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని �
రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు�
ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసతో పాటు వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగిణి దాసరి సరళ, ఏఎస్సై బండ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ స్వరూపా ముత్యంరావు లను పట్టణానికి చెందిన సిద�
రీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార�