పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్
పీవీ సేవా సమితి ప్రతినిధులతో పాటు సిద్దార్థ్ నగర్ సొసైటీ అధ్యక్షుడు సాగి వీర భద్ర రావు పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మాధవిని శుక్రవారం కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని �
రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు�
ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసతో పాటు వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగిణి దాసరి సరళ, ఏఎస్సై బండ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ స్వరూపా ముత్యంరావు లను పట్టణానికి చెందిన సిద�
రీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార�
దళిత యువకుడు బత్తుల మహేందర్ ను చితకబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ ను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, సీపీకి తప్పుడు నివేదికలు అందించారని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇం
తన కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపాలనుకున్న ఆ వధువు కుటుంబసభ్యుల ఆశలు.. వరుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అడియాసలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం..
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�
ప్రతీ ఒక్కరూ భగీరథడి అడుగుజాడల్లో నడవాలని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని శ్రీరాములపేట, కొత్తపల్లి, రెడ్డిపల్లి, వల్భాపూర్ గ్రామాల్లో ఆదివారం సగరుల కులగురువయిన భగీరథ �
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ పతనానికి నాంది అని 30 వ వార్డు బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని 30 వ వార్డు (విద్యానగర్) లో మధుకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత�
mla Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 24: మోసానికి చిరునామా గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్ రెడ్డి అని, ఒకరి మీద అబండాలు వేయడంలో అబద్ధాలు ఆడడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
MLA KAUSHIK REDDY | వీణవంక, ఏప్రిల్ 19 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.