పట్టణంలోని యాదవ నగర్ నుండి యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సిర్సపల్లి ఎక్స్ రోడ్డులో గల బీరన్న దేవాలయం కు భారీ ఎత్తున మహిళలు బో�
ళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ప్రతీ ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చేంత వరకు తన పోరాటం ఆగదని, ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన చేస్తున్నదని, పేదల జీవితాలతో ఆటలాడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తూతూ మంత్రంగా ఇండ్లు మంజూరు చేసి మళ్లీ రద్�
అమ్మా.. బాగున్నవా.. తాత ఎలా ఉన్నవే.. అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుకెళ్లారు. శుక్రవారం ఆయన సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి అందజేశారు.
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు హుజరాబాద్లోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల వసతి గృహం సువర్ణావకాశాన్ని కల్పిస్తోందని హాస్టల్ వెల్ఫేర్ ఆపీసర్ సుమన్ తెలిపారు. ఈ మేరకు ఆయన గుర
ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
హుజురాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతి నగర్ లో రజక సంఘం ఆవరణలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తి ధరల పెంపుదల, మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంఘం ఆధ్వర్యంలో తీర్మాణం చేశా�
పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ అధ్వర్యంలో భారత రత్న, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ
జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల�
ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�
హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలె�
సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు �
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ. 20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ఆయన ఆదివార
హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం ఐస్ క్రీమ్ ఆటో ట్రాలీని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కి తరలించారు.