అధిక పెన్షన్ పొందేందుకు ఆస్కారమున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కు దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ ఈ నెల 11. నిజానికి ఇప్పటికే రెండుసార్లు ఈ తేదీని పొడిగించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ�
పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరోసారి గడువు పెంచింది. ఇప్పటికే మే 3 నుంచి పెంచిన గడువు జూన్ 26తో ముగిసిన సంగతి తెలిసిందే.
EPFO | ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వేతన జీవులు అధిక పెన్షన్ కోసం ఆన్ లైన్ లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి ఈపీఎఫ్ఓ వచ్చేనెల 11 వరకు గడువు పొడిగించింది.
ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్ ప్రూఫ్ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (�
EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అర్హతపై ఈపీఎఫ్ఓ మల్లగుల్లాలు పడుతున్నది. ఈపీఎఫ్ మీద భారం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయంపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసే ఈపీఎఫ్వో చందాదారులు, పెన్షనర్లు అవసరమైన అదనపు సొమ్మును డిపాజిట్ చేయడానికి లేదా పీఎఫ్ ఖాతా నుంచి పెన్షన్ స్కీమ్కు బదిలీ చేయాలన్న అనుమతి తెలిపేందుకు ఎంప్లాయీస్ ప
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ఈపీఎఫ్వో చందాదారుల ప్రావిడెంట్ ఫండ్ భారీగా తగ్గనుంది. కొత్త నిబంధనల ప్రకారం అధిక పెన్షన్ కోరుకునే ఉద్యోగికి.. ఈపీఎఫ్గా యాజమాన్యం చెల్లించే వాటాలో అత్యధిక భాగం ఇక ను
Higher EPS Pension | అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులకు కేంద్రం, ఈపీఎఫ్ఓ రిలీఫ్ కల్పించాయి. రూ.15 వేలకు పైగా వేతనంపై ఉద్యోగులు అదనంగా 1.16 శాతం వాటా చెల్లించనవసరం లేదని స్పష్టం చేశాయి.
‘నిధి ఆప్కే నికట్ 2.0’ పేరుతో ఈపీఎఫ్ఓ హైదరాబాద్ జిల్లా ప్రాంతీయ కార్యాలయం-మాదాపూర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం విజయవంతమైంది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రిక కార్యాలయంలో గురువారం ఏర్పాట�
EPFO | అధిక పెన్షన్ కోసం సబ్ స్క్రైబర్ల నుంచి దరఖాస్తుల సబ్మిషన్ కోసం ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్.. సభ్యుల్లో గందరగోళానికి దారి తీస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్త�
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, యాజమాన్యాలు సమర్పించిన సమాచారం, వేతన వివరాల స్క్రూటి నీ విధానంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తాజాగా ఒక సర్క్యులర్�
చిరుద్యోగుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకొనే వీరంతా భవిష్యత్తుపై భరోసా కోసం ఎంప్లాయీస్ ఫ్రావిడెంట్ ఫండ్ (ఈ�