EPFO | ఈపీఎఫ్ ఖాతాదారుడు సర్వీసులో పని చేస్తూ మరణిస్తే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద రూ.7 లక్షల వరకు లబ్ధి చేకూర్చేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్వో 4.45 కోట్ల క్లెయింలను సెటిల్ చేసింది. అలాగే 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిం సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని గత ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన ని
ఉద్యోగుల భవిష్యనిధి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) శుభవార్తను అందించింది. వైద్య చికిత్స కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో ర�
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈ సీలింగ్ను రూ.21,000కు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్ట
అధిక పెన్షన్ ఆశిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గట్టి షాక్ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేసున్నదన్న వార్తలు తాజాగా వెలువడుతున్నాయి.
EPFO | ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2023 డిసెంబర్ నెలలలో నికరంగా 15.62లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఈ విషయం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పేరోల్ �
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలు
EPFO Interest Rate | ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించనున్నదని సమాచారం.
ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిం
EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే ప
అధిక పెన్షన్ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్వో మే 31వరకూ గడువు పొడిగించింది. గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో మరోసారి పెంచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ
బోగస్ కంపెనీ సృష్టించి పీఎఫ్ సంస్థకు టోకరా వేసి లక్షలు కాజేసిన కేటుగాడి ఉదంతమిది. కాగితాల్లోనే కంపెనీని సృష్టించి కార్మికుల పేరిట కేంద్ర ప్రభుత్వం చెల్లించే పీఎఫ్ డబ్బు స్వాహా చేశాడు. పోలీసుల కథనం ప�