అధిక పెన్షన్ ఆశిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గట్టి షాక్ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేసున్నదన్న వార్తలు తాజాగా వెలువడుతున్నాయి.
EPFO | ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2023 డిసెంబర్ నెలలలో నికరంగా 15.62లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఈ విషయం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పేరోల్ �
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలు
EPFO Interest Rate | ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించనున్నదని సమాచారం.
ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిం
EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే ప
అధిక పెన్షన్ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్వో మే 31వరకూ గడువు పొడిగించింది. గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో మరోసారి పెంచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ
బోగస్ కంపెనీ సృష్టించి పీఎఫ్ సంస్థకు టోకరా వేసి లక్షలు కాజేసిన కేటుగాడి ఉదంతమిది. కాగితాల్లోనే కంపెనీని సృష్టించి కార్మికుల పేరిట కేంద్ర ప్రభుత్వం చెల్లించే పీఎఫ్ డబ్బు స్వాహా చేశాడు. పోలీసుల కథనం ప�
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
దీపావళి పండుగ సమయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) చందాదారుల పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమచేయడం ప్రారంభించినట్టు కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
EPFO | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్ స్క్రైబర్ల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు 8.15 శాతం వాటా ఇవ్వాలని ఇంతకుముందు నిర్ణయించిన సంగతి తెలిసింద�
PF Interest: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలోకి ఈ ఏడాది వడ్డీని జమ చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి పీఎఫ్ వడ్డీని 8.15 శాతంగా ఫిక్స్ చేశారు. ఇప్పటికే కొందరు పీఎఫ్ అకౌంట్ యూ�