EPFO | ఉద్యోగులకు కేంద్రం (central government) త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని (raise the wage ceiling) యోచిస్తున్�
Mansuk Mandaviya | కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఒక నెల వేతనాన్ని వారి ఈపీఎఫ్ (EPFO) ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆ ప్రకారం ఒక ఉద్యోగి ఖాతా�
ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వార్షిక వడ్డీరేటు ఆకర్షణీయంగా ఉన్నది. 8.25 శాతంగా అమలవుతున్నది. దీంతో నెలకు రూ.6,400 చొప్పున 35 ఏండ్లు చెల్లిస్తే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.1.52
విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సంఘటిత రంగంలో
EPFO Alert | వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లలో సర్వీసు నుంచి పదేండ్లలోపు వైదొలిగిన ఉద్యోగులకు ఈపీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధనలను సడలించారు.
EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించ�
PF Withdrawal New Rule | మరణించిన తమ సబ్ స్క్రైబర్ ఆధార్ వివరాలు సరిగ్గా లేకున్నా ఆ వ్యక్తి పీఎఫ్ ఖాతా నుంచి మనీ విత్ డ్రాయల్స్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
EPF | పిల్లల ఉన్నత విద్యావసరాలు, వైద్య చికిత్స, వివాహం, ఇంటి నిర్మాణం తదితర అవసరాల కోసం ఈపీఎఫ్ క్లయిమ్ లు మూడు రోజుల్లో క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ మూడు రోజుల విధానాన్ని తీసుకొచ్చింది.
EPFO | ఈపీఎఫ్ ఖాతాదారుడు సర్వీసులో పని చేస్తూ మరణిస్తే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద రూ.7 లక్షల వరకు లబ్ధి చేకూర్చేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్వో 4.45 కోట్ల క్లెయింలను సెటిల్ చేసింది. అలాగే 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిం సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని గత ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన ని
ఉద్యోగుల భవిష్యనిధి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) శుభవార్తను అందించింది. వైద్య చికిత్స కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో ర�
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈ సీలింగ్ను రూ.21,000కు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్ట