బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటి�
న్యూఢిల్లీ: ఈపీఎఫ్వో వడ్డీ రేటును తగ్గించింది. 2021-22 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది. పీటీఐ వార్తా సంస్థ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈపీఎఫ్ డిప�
15 వేలకంటే ఎక్కువ బేసిక్ ఉన్నవారికే వచ్చే నెల సీబీటీ సమావేశంలో నిర్ణయం 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) త్వరలో వేతన జీవులకు శుభవా
స్వయం ఉపాధి వర్గాలకూ లబ్ధి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ పెన్షన్స్ను పెంచడానికి ఈపీఎఫ్వో (ఉద్యోగ భవిష్య నిధి సంస్థ) ఓ కొత్త ప్లా�
ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సభ్యులకు వారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 2021-22 సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ రేట్లపై బుధవారం ఫిబ్రవరి 9న కీలక సమావేశం జరగనుంది.
EPF scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకంలో కొత్తగా 4.9 కోట్ల మంది వినియోగదారులు చేరారు. 2017 సెప్టెంబర్ నెల నుంచి 2021 నవంబర్ నెలవరకు మొత్తం