ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్వో) గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రూ.15000 గరిష్ఠ వేతనాన్ని రూ.21,000కు పెంచాలని యోచిస్తున్నట్టు ఈపీఎఫ్వో వర్గాలు తెలి�
కొవిడ్ సంక్షోభం అనంతరం ఉద్యోగ కల్పనలో తెలంగాణ దూసుకుపోతున్నది. సంఘటిత రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టిస్తున్న టాప్-5 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చోటుదక్కించుకున్నది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటి�
న్యూఢిల్లీ: ఈపీఎఫ్వో వడ్డీ రేటును తగ్గించింది. 2021-22 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది. పీటీఐ వార్తా సంస్థ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈపీఎఫ్ డిప�