ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఇ-నామినేషన్ పూర్తి చేశారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఇ-నామినేషన్ పూర్తి చేస్తే రూ.7 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. దీనికి డిసెంబ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇక నుంచి నామినీ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారులు నేరుగా దరఖాస్తు సమర్పించనక్కర్లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కొత్తగా ఈ-నామినేషన్ సేవల్ని ప్రారంభ�
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆ అత్యవసర పరిస్థితి కోసం వెచ్చించడం పరిపాటి. అన్ని రకాల పొదుపు వనరులు ఆవిరైనప్పుడు చిట్టచివరగా ఈపీఎఫ్ నుంచీ విత్డ్రా చేస్తాం. నిజాన
2020-21కిగాను కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ త్వరలో జమకానుంది. దీపావళికి ముందుగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) 6కోట్ల మంది ఈప
కానీ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి పీఎఫ్ వాటాను, వారు పనిచేసిన కంపెనీలు చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను 2022 వర�
లేకపోతే అన్ని చెల్లింపుల నిలిపివేత వచ్చే నెల 1తో ముగియనున్న గడువు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను వచ్చే నెల 1లోపు ఆధార్ కార్డుతో అనుసం