15 వేలకంటే ఎక్కువ బేసిక్ ఉన్నవారికే వచ్చే నెల సీబీటీ సమావేశంలో నిర్ణయం 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) త్వరలో వేతన జీవులకు శుభవా
స్వయం ఉపాధి వర్గాలకూ లబ్ధి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ పెన్షన్స్ను పెంచడానికి ఈపీఎఫ్వో (ఉద్యోగ భవిష్య నిధి సంస్థ) ఓ కొత్త ప్లా�
ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సభ్యులకు వారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 2021-22 సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ రేట్లపై బుధవారం ఫిబ్రవరి 9న కీలక సమావేశం జరగనుంది.
EPF scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకంలో కొత్తగా 4.9 కోట్ల మంది వినియోగదారులు చేరారు. 2017 సెప్టెంబర్ నెల నుంచి 2021 నవంబర్ నెలవరకు మొత్తం
ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఇ-నామినేషన్ పూర్తి చేశారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఇ-నామినేషన్ పూర్తి చేస్తే రూ.7 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. దీనికి డిసెంబ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇక నుంచి నామినీ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారులు నేరుగా దరఖాస్తు సమర్పించనక్కర్లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కొత్తగా ఈ-నామినేషన్ సేవల్ని ప్రారంభ�
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆ అత్యవసర పరిస్థితి కోసం వెచ్చించడం పరిపాటి. అన్ని రకాల పొదుపు వనరులు ఆవిరైనప్పుడు చిట్టచివరగా ఈపీఎఫ్ నుంచీ విత్డ్రా చేస్తాం. నిజాన
2020-21కిగాను కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గా�