గిరిజన ప్రాంతాల్లోని అడవిబిడ్డలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు గిరిజన బిడ్డలు ము�
ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఇం గ్లిష్ మీడియం బోధనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే స్కూల్ టీచర్లందరికీ ఇంగ్లిష్ మీడియం బోధన ఏ విధం�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్ట�
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ పాఠశాల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నారు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల మాద్యమ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో బీ.రమాదేవి ప్రారంభించారు. జిల్లా �
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి సోమవ�
2024-25 విద్యా సంవత్సరంలోపదో తరగతికి అమలు 14 నుంచి టీచర్లకు శిక్షణ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచ�
ఖమ్మం జిల్లాలో 1,215 ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు 53,076 మంది 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారే ఎక్కువ ‘మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పు�
ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మాన్ని గురువారం ఆయ
హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణ
జాతీయ విద్యా విధానం-2020ని తిరసరించాలి: టీఎస్యూటీఎఫ్ హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని సమర్థంగా అమలుచేయాలని తెలంగాణ రా�
తరతరాలుగా దేశంలో బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరం చేయబడ్డారు. బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆధునిక ఆంగ్లవిద్య ప్రవేశ పెట్టే నాటికి (1890) దేశ అక్షరాస్యత 2.3 శాతం. ఆంగ్లేయులు ఆధునిక, లౌకిక విద్య ప్రవేశపెట్టి
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కాలేజీలవారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో మొత్తం 405 ప్రభుత్వ జూనియర�
ఉపాధి అవకాశాలకు వారధి ఇంగ్లిష్తో అభివృద్ధి, చైతన్యం ఇంటర్నెట్ యుగంలో అత్యవసరం ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్సురేశ్కుమార్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ భాష ప్రపంచవ్యాప్తంగా గు�