మంథనిలోని బడుల్లో అంతా ఆంగ్ల మాధ్యమమే నాలుగేళ్లుగా విజయవంతంగా బోధన మెరికల్లా తయారైన పిల్లలు తల్లిదండ్రుల్లో హర్షం మంథని టౌన్, ఫిబ్రవరి 5: విద్యా వ్యవస్థలో రాష్ట్ర సర్కారు చేపడుతున్న సమూల మార్పుల ఫలితా�
ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టటం సానుకూలాంశమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లిష్ అత్యవసరమని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తెలిపారు. ఇంగ్లీష్తోనే అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు
ప్రజల్లో పేద ధనిక తేడాలు సమసిపోతాయి దిగ్గజాలుగా ఎదిగేందుకు దోహదం చేసే భాష మన ఊరు మన బడి పథకం అభినందనీయం ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ నిర్ణయం శ్లాఘనీయం జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ‘నమస్�
ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులకు పునర్వైభవం పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు హైదరాబాద్, జనవరి 30 : ఆంగ్ల మాధ్యమ చదువులు అందరి ఆకాంక్ష అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ�
యూసుఫ్గూడ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియంలో 1095 మంది విద్యార్థులు పది ఫలితాలలో 2018, 2019లో వందశాతం ఫలితాలు ఐఐటీ మద్రాసు, ట్రిపుల్ఐటీ బాసరకు ఎంపికైన విద్యార్థులు ‘మన ఊరు-మనబడి’ పథకంలో భాగంగాఇంగ్లిష్ మీడియం బోధన అ
స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం భేష్ మనఊరు-మనబడి గొప్ప పని ఇంగ్లిష్తోనే ప్రపంచంలో రాణింపు.. ఇంటర్ వరకు తెలుగు మీడియమే చదివా ఇంగ్లిష్ నేర్చుకోవడం కష్టమేమీ కాదు.. ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రాం గోపాల్రావు భ�
‘మన ఊరు- మనబడి’కి రాచబాటలు నార్సింగి జడ్పీ ఉన్నత పాఠశాలకు దాతల చేయూత రూ.60 లక్షలతో ఏడు తరగతి గదుల నిర్మాణం ఎమ్మార్ ప్రాపర్టీస్, నోవాటెల్, రౌండ్టేబుల్ సంస్థల దాతృత్వం మణికొండ, జనవరి 29 : జీవితంలో ఎంతో సంప�
2007 నుంచి విజయవంతంగా నడస్తున్న ప్రభుత్వ పాఠశాల హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 : ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలకు గొప్ప ఆదరణ ఉంటుందనడానికి నిదర్శనం హైదరాబాద్లోని సీపీఎల్ అంబర్పేట స్కూల్. 2007లో ఏర్పాట
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం మేలు ప్రైవేట్ ఫీజుల భారం నుంచి పేదలకు విముక్తి కార్పొరేట్తోనే ప్రభుత్వ విద్యార్థికి పోటీ విద్యార్థుల్లో తొలగిపోనున్న ఇన్ఫీరియారిటీ 40 మందికి ఇంగ్లిష్ బోధనలో సక్సె�
జేఈఈ, నీట్లో మెరుగైన ర్యాంకు సాధ్యం అంతర్జాతీయస్థాయిలో రాణించడం తేలిక తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉండాలి మన ఊరు-మన బడి మంచి కార్యక్రమం వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు పాఠశాల స్థాయి నుంచే
గోల్నాక : దిగువ తరగతుల నుండే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం విప్లవాత్మకమైన చర్య అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన�
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ పూర్వ సభ్యుడు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కోఆర్డినేటర్, కరికులమ్ రూపకల్పన, పరీక్షల సంస్కరణల కమిటీ సభ్యుడు
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాలలకు పూర్వ వైభవం భారీగా తగ్గనున్న డ్రాప్అవుట్స్.. బాలికలకు ఎంతో ప్రయోజనం సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీచర్లు, తల్లి�