Rahul Gandhi | బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు హిందీ మీడియం స్కూళ్ల ఏర్పాటు గురించి మాట్లాడటాన్ని
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు సూచించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మ
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి ప్రభుత్వ బడుల్లో విద్యాబోధనపై విద్యార్థుల తల్లిదండ్రుల తో ప్రత్యేక సమావేశాలు రామాయంపేట/ చేగుంట, ఆగస్టు 27 : ప్రభుత్వ పాఠశా లల్లో ఉపాధ్యాయులు చేపడుతున్న విద్యాబోధన, ఆం�
ఆకట్టుకునే బొమ్మలతో కూడిన అందమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్నది. ఈ నెల నుంచే రెగ్యులర్ పాఠాలు బోధించాల్సి ఉండటంతో క్రమంగా విద్యార్థులకు చేర్చుతున్నది
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు ప్రాధాన్యం హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకు
ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలలకు వారంలోనే 19 వేలకు పైగా విద్యార్థుల చేరిక ఈ నెల 30లోగా మరింతమంది చేరే అవకాశం ‘మన ఊరు మన బడి’తో క్రమంగా మార్పు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ స్కూ�
5,200 మంది ఉపాధ్యాయులకు శిక్షణ హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 1,758 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట�
గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ను తగ్గించడం, బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జ
రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభం తొలిరోజు 5,407 కొత్త అడ్మిషన్లు హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం శుక్రవార
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రులను మమేకం చేస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మం
30వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం జూన్ 10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఆంగ్లమాధ్యమ ప్రారంభంపై విస్తృత ప్రచారం 13న పండుగలా పాఠశాలల పునఃప్రారంభం వీడియో కాన్ఫరెన్సులో మంత్రి సబితా హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగ�
ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే రాష్ట్రంలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉన్నాయి.
షెడ్యూల్ను రూపొందించిన అధికారులు ఒకరోజు ‘మన ఊరు-మన బడి’ నిర్వహణ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ) : సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే నెలలో నిర్వహించే ‘బడిబాట’లో �
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మెరుగైన విద్య, వైద్యం అందించాల్లన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు �