తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు పోటీపడి సీట్లు సాధిస్తున్నారు. సీట్లు సాధించుకున్న వారందరూ గురుకులాల్లో చదువుకునేందుకు సంసిద్ధం కావడంతో చేరిన వి�
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�
గురుకులాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. ఒకప్పుడు అప్పో సప్పో చేసి, వేలకు వేలు పోసి కాన్వెంటుకే పంపాలనే ధ్యాస.. తాకట్టు పట్టైనా ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తే, తమ బిడ్డలు తమలాగా కష్టం చే�
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించినప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన�
సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ సర్కారు.. మన ఊరు-మన బడి కార్యక్రమంతో స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించింద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావిధానంలో సమూల మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ దీటుగా మారాయి. పచ్చదనం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, శుద్ధమైన తాగునీరు, ఇంగ్లిష్ మీడియం బోధనతో పాఠశాల�
“సర్కార్ బడి గింత మంచిగుంటదనుకోలేదు. మేం పిల్లలను సర్కారు బడికే పంపుతున్నం. మా బడి అందంగా, ముద్దుగా ఉన్నది. రోజూ మంచిగ అన్నం పెడుతున్నరు. పుస్తకాలు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, ఇంగ్లీషు మీడియంలో చెప్పు
నాణ్యమైన విద్యా విధానానికి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో సాధించిన విద్యా ప్రగతిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో సర్కారు స్కూల్స్కు �
సర్కారు బడుల్లో కూడా ఇంగ్లిష్ మీడియం బోధన లభిస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్లకు బైబై చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 1.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు.
నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి బడిబాట పట్ట నున్నారు.
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతుల
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంంలోని జంకుతండా గ్రామపంచాయతీ శివారు మాలోతుతండాలో రూ.13.20 లక్షల�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు (Tenth Exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థ
‘మన బస్తీ-మన బడి’కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ బస్తీబడి వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి’లో పాఠశాలలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. వరంగల్ నర్�